అప్రమత్తమైన ప్రభుత్వం.. 50 వేల పరీక్షలు శనివారం కొత్తగా 228 మందికి పాజిటివ్ హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ రాష్ర్టాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ�
స్వల్ప మార్పులకు లోనై వ్యాప్తి లండన్: ప్రపంచ దేశాలను కల్లోలపరుస్తున్న కరోనా వైరస్ గబ్బిలాల నుంచే మనుషులకు సోకిందని తాజాగా మరో అధ్యయనం వెల్లడించింది. మనుషులకు వ్యాప్తి చెందడానికి వైరస్ అతి స్వల్ప మా�
దేశంలో గత మూడు నెలల్లో ఇదే గరిష్ఠం న్యూఢిల్లీ: దేశంలో కరోనా మళ్లీ బుసలు కొడుతున్నది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు గడిచిన 24 గంటల్లో దేశంలో 25,320 కేసులు నమోదయ్యాయి. గత మూడు మాసాల్లో ఒక్కరోజులో నమోదైన అత�
శుక్రవారం ఒక్కరోజే 216 మందికి పాజిటివ్ నిబంధనలు పాటించాలని ప్రభుత్వం సూచన హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. జిల్లాల్లోనూ కొత్తగా కేసులు నమోదవుతున్న�
న్యూఢిల్లీ, మార్చి 6: దేశంలో కరోనా క్రమంగా మళ్లీ తీవ్రరూపు దాలుస్తున్నది. శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు దేశవ్యాప్తంగా 18,327 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో 18వేలకు మించి కేసులు నమోదు కావడం 36 �