కనుమరుగై పోయిందనుకున్న కరోనా జేఎన్-1 కొత్త వేరియంట్ రూపంలో ప్రజలను భయపెడుతున్నది. రంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతానికి ఎటువంటి కేసులు నమోదు కానప్పటికీ జిల్లా వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది.
న్యూఢిల్లీ: కోవిడ్ చికిత్స కోసం కేంద్రం కొత్త మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. స్వల్ప, మధ్య, తీవ్ర లక్షణాలు ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కోవిడ్ టాస్క్ ఫోర్స్ వెల్లడించింది. కోవిడ�
మిన్నసొట్టా: అమెరికాలో కోవిడ్ బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. అక్కడ ఇంకా ఆ వైరస్ పెను ప్రభావం చూపిస్తూనే ఉంది. దేశవ్యాప్తంగా హాస్పిటళ్లలో ఉన్న ఇంటెన్సివ్ కేర్ బెడ్స్ త్వరత్వరగా నిండిప
బన్సీలాల్పేట్, : రెండోసారి కరోనా వైరస్ బారిన పడి, ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయని స్థితిలో వచ్చిన బాదితుడికి గాంధీ దవాఖానా వైద్యులు మెరుగైన వైద్య చికిత్స అందజేయడంతో శనివారం అతడు పూర్తి ఆరోగ్యంతో డిశ్చ�
కరోనా చికిత్స | కరోనా రోగుల నుంచి అందినకాడికి దోచుకుంటున్న ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీకి తెలంగాణ ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో
సిద్దిపేట | సిద్దిపేటలో కొవిడ్ వైద్య సేవలందిస్తున్న సిద్ది వినాయక ఆస్పత్రిలో జిల్లా అడిషనల్ కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు
సంగారెడ్డి : అనధికారికంగా కొవిడ్ చికిత్స అందిస్తున్న ఆరు ఆస్పత్రులను అధికారులు సీల్ చేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డివిజన్ ప్రాంతంలో చోటుచేసుకుంది. జిల్లా కలెక్టర్ ఎం. హనుమంతరావు �
అధికంగా వసూలు చేస్తే చర్యలు | కొవిడ్ బాధితుల నుంచి అధిక బిల్లులు వసూలు చేసే దవాఖాన యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ హెచ్చరించారు.
న్యూఢిల్లీ, మే 24: తెలంగాణా రాష్ట్రంలో తక్షణమే ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీపీఎం–జేఎవై) పథకం అమలు చేయడానికి అవగాహన ఒప్పందాన్ని నేషనల్ హెల్త్ అథారిటీ (ఎన్హెచ్ఏ) చేసుకుంది. ఆయుష్మ�
గాంధీ దవాఖానకు సీఎం కేసీఆర్ | ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మరికాసేపట్లో గాంధీ దవాఖానకు వెళ్లనున్నారు. కొవిడ్ బాధితులకు అందుతున్న వైద్య సేవలను ఆయన స్వయంగా పరిశీలించనున్నారు.