గాంధీ దవాఖానను పరిశీలించి సీఎస్ | ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం గాంధీ దవాఖానను పరిశీలించారు. దవాఖానలో పడకలు, ఆక్సిజన్ లభ్యత, కొవిడ్ రోగులకు అందుతున్న తదితర సేవలను వైద్యాధికారు�
సూరత్: కరోనాను జయించిన వాళ్లను వణికిస్తున్న బ్లాక్ ఫంగస్ లేదా మ్యూకోర్మికోసిస్ గుజరాత్కూ పాకింది. ఆ రాష్ట్రంలోని సూరత్లోనే గత 15 రోజుల్లో 40 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. వీళ్లలో 8 మంది చ�
న్యూఢిల్లీ: కరోనా బారిన పడిన పేషెంట్లు మందుల కంటే కూడా ఎక్కువగా పౌష్టికాహారంపై దృష్టి పెట్టాలని ఎన్నో రోజులుగా నిపుణులు చెబుతున్నారు. మెరుగైన రోగనిరోధక శక్తి ఈ వైరస్ను సమర్థంగా ఎదుర్కొంటుంద�
బాధితుల యోగక్షేమాలు తెలుసుకునేందుకు ఏర్పాటు ఎప్పటికప్పుడు పడకల సమాచారమూ వెల్లడి ప్రారంభించిన సీపీ అంజనీకుమార్ త్వరలో 24 గంటలు పనిచేసే ఫోన్ నంబర్లు : డాక్టర్ రాజారావు సిటీబ్యూరో, మే 6(నమస్తే తెలంగాణ)/బన
హోంఐసోలేషన్ రోగులకు కేర్టేకర్ ఉండాల్సిందే కుటుంబ సభ్యులు.. హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడటం మంచిది రోగులు, కుటుంబీకులు మూడు పొరల మాస్కులు ధరించడం మేలు పది రోజుల తర్వాత రోగులు ఐసోలేషన్ నుంచి బయటకు రావ�
ఇంటికే ఉచిత భోజనం | నగరంలోని కరోనా బాధితులకు పలు సంస్థల సహకారంతో పోలీసుశాఖ ఉచితంగా ఇంటికే భోజనం సరఫరా చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఇంట్లో ఐసోలేషన్లో ఉన్నవారికి భోజనం అందించే సేవలను గురువారం నుంచి ప్రా
కొత్తగా 6361 మందికి వైరస్ హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఓవైపు కరోనా కేసులు పెరుగుతు న్నా, కోలుకుంటున్నవారి సంఖ్యకూడా గణనీయంగా ఉంది. మంగళవారం ఒక్కరోజే 8,126 మంది దవాఖానలు, ఐసొలేషన్ సెంటర్ల నుంచి �
ఐదుగురు కొవిడ్ రోగులు మృతి | ఆక్సిజన్ కొరత కారణంగా కొవిడ్ బారినపడిన చాలామంది అత్యవసర సమయంలో ప్రాణవాయువు అందక ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఇదే తరహా ఘటన జరి
ఆక్సిజన్ అందక నలుగురు మృతి | కర్నూల్ జిల్లా కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. కొవిడ్తో ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ ఆక్సిజన్ అందక నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పట్టణంలో కేఎస్ కేర్ దవాఖ�
హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కొవిడ్ పాజిటివ్ రోగులకు టోసిలిజుమాబ్ డ్రగ్ కేటాయింపును పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నిపుణుల కమి
జైపూర్: ఆక్సిజన్ సమస్య వల్ల కరోనా రోగులను మరో ఆసుపత్రికి అంబులెన్స్లో తరలిస్తుండగా ఒక రోగి మరణించాడు. రాజస్థాన్లోని అల్వార్లో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. 53 ఏండ్ల తన అన్న ఆక్స�
కొవిడ్ సేవలకు సిద్ధమైన నేవీ | కొవిడ్ బాధితులకు సేవలందించేందుకు భారత సైనిక దళం సిద్ధమైంది. నావికా దళం తమ హాస్పటళ్లను పౌర సేవల కోసం సిద్ధం చేసి అందుబాటులోకి తెచ్చింది.