భరోసా నింపిన సీఎం కేసీఆర్ గాంధీ పర్యటన సీఎం పరామర్శతో బాధితుల్లో ఉత్సాహం వైద్యులు, నర్సులకు వెన్నుతట్టి ప్రోత్సాహం గాంధీ దవాఖానపై మరింత నమ్మకం సిటీబ్యూరో, మే 19 (నమస్తే తెలంగాణ): కరోనాపై అలుపెరుగని పోరాట�
గాంధీ దవాఖానకు సీఎం కేసీఆర్ | ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మరికాసేపట్లో గాంధీ దవాఖానకు వెళ్లనున్నారు. కొవిడ్ బాధితులకు అందుతున్న వైద్య సేవలను ఆయన స్వయంగా పరిశీలించనున్నారు.
షాకింగ్.. కొవిడ్ చికిత్స నుంచి రెమ్డెసివిర్ అవుట్! | కొవిడ్ చికిత్స నుంచి రెమ్డెసివిర్ ఇంజెక్షన్ను తొలగించాలని భావిస్తున్నట్లు సర్ గంగారామ్ ఆసుపత్రి చైర్మన్ డీఎస్ రాణా పేర్కొన్నారు.
అల్పహారం, మధ్యాహ్నం భోజన సరఫరా సాయిగీతాశ్రమ కేంద్రంగా సన్ఫ్లవర్ వేదిక సేవ మేడ్చల్ రూరల్, మే 16 : కరోనా బారిన పడిన వారి బాధలు వర్ణణాతీతం. దవాఖానలో చేరి చికిత్స పొందుతున్న వారికి అక్కడి సిబ్బంది సేలందిస్�
పనాజీ: గోవా మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో గురువారం ఉదయం మరో 15 మంది కరోనా రోగులు మరణించారు. మంగళవారం ఆక్సిజన్ కొరతతో 26 మంది కరోనా రోగులు చనిపోయారు. ఇది జరిగి రెండు రోజులు కాకముందే గురువారం ఉద
ఆక్సిజన్ కేటాయింపు పెంచండి | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ప్రధానికి మోడీకి లేఖ రాశారు. రాష్ట్రానికి ఆక్సిజన్ కేటాయింపు పెంచాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.
ఘటన తీవ్రంగా కలిచివేసింది | తిరుపతి రుయా దవాఖానలో ఆక్సిజన్ అందక 10 మందికిపైగా కొవిడ్ బాధితులు మృతి చెందిన ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు.
కొవిడ్ బాధితులకు పోలీసుల భరోసా.. ప్రధాన వైద్యశాలల్లో 24/7 సహాయక కేంద్రాలు ఆక్సిజన్ వాహనాలకు జీపీఎస్తో ట్రాకింగ్ వాటికి ప్రత్యేకంగా గ్రీన్ చానల్ నగరంలో ఆక్సిజన్ కొరత లేదు నిమ్స్ హెల్ప్డెస్క్ ప్�
600 పడకలతో కొత్త దవాఖాన | ప్రస్తుతం జిల్లా కేంద్ర దవాఖానకు అదనంగా 600 పడకలతో కొత్త దవాఖానను నిర్మించేందుకు, పోస్టుమార్టం గదిని ఆధునీకరించేందుకు సీఎం కేసీఆర్ అంగీకరించారని క్రీడలు, సాంస్కృతిక, పర్యాటకశాఖల మ�
20 నుంచి 40 ఏళ్ల వారు జాగ్రత్తగా ఉండాలి ప్రజల అప్రమత్తతతోనే వైరస్ వ్యాప్తికి కట్టడి: వైద్య విభాగాలు కరోనా రెం డో దశ వ్యాప్తి పట్ల ప్రజలు ఎవరికి వారు అప్రమత్తంగా వ్యవహరించడం ద్వారా వైరస్ ఇతరులకు సోకకుండా క