జాగ్రత్తగా ఉండాలి | మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల మాదిరి తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న పరిస్థితి లేదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా కొవిడ్ నిబంధనలు పాటిం�
లాస్ ఏంజిల్స్: ఇప్పటికే మీరు కరోనా బారిన పడి కోలుకున్నారా? అయితే మీకు కరోనా వ్యాక్సిన్ ఒక్క డోసు చాలని చెబుతోంది తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనం. గతేడాది డిసెంబర్లో వ్యాక్సిన్లు మార్కెట్లోక�
మొదటి వేవ్కు.. రెండో వేవ్కు తేడా | కరోనా మొదటి వేవ్కు.. రెండో వేవ్కు చాలా తేడా ఉందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. మొదటి వేవ్లో 20 శాతం మంది మాత్రమే ఆసుపత్రిలో చేరారని, రెండో వేవ్లో 95 శాత
దవాఖానలో అగ్నిప్రమాదం | మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిని నగరంలోని పాటిదార్ ప్రైవేట్ దవాఖానలో ఆదివారం అగ్ని ప్రమాదం సంభవించింది. మధ్యాహ్నం దవాఖాన మొదటి అంతస్తులో మంటలు అంటుకున్నాయి.
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని కొవిడ్ దవాఖానలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు పది మంది మరణించారు. భాండప్ ప్రాంతంలోని డ్రీమ్స్ మాల్లో సన్రైజ్ హాస్పిటల్ ఉన్నది. మాల్లోని �
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. భాండప్ ప్రాంతంలోని ఓ కరోనా దవాఖానలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో తొమ్మిది మంది మృతిచెందారు. పలువురు గా�