Vaccine doses to states: దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇప్పటివరకు 27.90 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్ డోసులను సమకూర్చినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
కరోనా టీకా తీసుకున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా | కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కరోనాకు వ్యతిరేకంగా రెండు డోసుల టీకా తీసుకున్నారని కాంగ్రెస్ పార్టీ తెలిపింది.
త్వరలో దేశంలో అందుబాటులోకి మరో స్వదేశీ టీకా | దేశంలో మరో స్వదేశీ వ్యాక్సిన్ అందుబాటులో రానుంది. గుజరాత్కు చెందిన ప్రముఖ ఫార్మాస్యూటికల్ సంస్థ జైడస్ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్-డీ వ్యాక్సిన్ అత్
కాన్పూర్లో ‘కొవాగ్జిన్’ పిడియాట్రిక్ ట్రయల్స్ | పిల్లలపై కరోనా టీకా ట్రయల్స్ను భారత్ బయోటెక్ ప్రారంభించింది. ప్రపంచంలోనే తొలిసారిగా రెండు నుంచి ఆరు సంవత్సరాల మధ్య పిల్లలపై టీకా ట్రయల్స్ కాన్ప�
హైదరాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ ఆర్.అంజయ్య కొవిడ్తో చికిత్స పొందుతూ ఇటీవల హైదరాబాద్లో మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా అంజయ్య కుటుంబ సభ్యులు మంత్రి కేటీఆర్ను కలిశారు. అంజయ్య క
ఢిల్లీ ,జూన్ 7: కోవిడ్ పోరులో భాగంగా భారత ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యాధి నిర్థారణ పరీక్షలు, సోకినవారి ఆచూకీ కనిపెట్టటం, తగిన చికిత్స అందించటం, వ్యాప్తి నివారణకు తగిన జాగ్రత్తలు పాటించడం, టీకాలివ్వటం వంటి �
30కోట్ల వ్యాక్సిన్ల సరఫరాకు బయోలాజికల్-ఈతో కేంద్రం ఒప్పందం | దేశంలో కొవిడ్ టీకాను వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. హైదరాబాద్కు చెందిన బయోలాజికల్-ఈ ఫార్మా కంపెనీతో కేంద్ర �
స్వగ్రామం ఏపీలోని బుర్రిపాలెంలో కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ను ఏర్పాటుచేసి అగ్రహీరో మహేష్బాబు మంచి మనసును చాటుకున్నారు. సొంత ఊరు బుర్రిపాలెంను మహేష్బాబు దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. తన తండ్ర�
వ్యాక్సిన్లపై కేంద్రంపై ఒత్తిడి..
కరోనాను నియంత్రించడానికి అవసరమైన వ్యాక్సిన్లను కేంద్రమే కొనుగోలు చేసి, రాష్ట్రాలకు పంపిణీ చేయాలని కేరళ సీఎం...
Vaccine Doubts | కరోనా వ్యాక్సిన్ తీసుకోవచ్చా? లేదా? తీసుకుంటే ఏమవుతుందో? రెండు డోసులు ఎందుకు? ఒక్క డోస్ తీసుకుంటే సరిపోదా? ఇలా ఎన్నో సందేహాలు ఉన్నాయి.
న్యూఢిల్లీ : భారత్ లో అత్యవసర వాడకానికి ఆమోదం పొందిన కొవిడ్-19 వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ త్వరలో అందుబాటులోకి రానుంది. జూన్ రెండో వారంలో అపోలో దవాఖానల ద్వారా స్పుత్నిక్ వీ అందుబాటులోకి వస్తుందని �