సింగిల్ డోస్ వ్యాక్సిన్ ‘స్పుత్నిక్ లైట్’కు వెనిజులా ఆమోదం | ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోంది. ఈ క్రమంలో వైరస్ అంతానికి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని నిపుణులు స్పష్టం చ�
కరోనాను జయించిన నవజాత శిశువు | పుట్టిన 15 రోజులకే కరోనా బారినపడిన నవజాత శిశువు మహమ్మారిపై విజయం సాధించింది. ఈ ఘటన ఒడిశాలోని భువనేశ్వర్లో చోటు చేసుకుంది.
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్తో పాటు ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కు టీమ్ఇండియా సన్నద్ధమవుతోంది. కరోనా నేపథ్యంలో భారత క్రికెటర్లు ఒక్కొక్కరు కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. ఇప్పటికే శిఖర్ ధావన్,
చెన్నై: భారత్లో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తోంది. రెండు డోసుల టీకాలు తీసుకున్న తర్వాత కూడా వైరస్ బారినపడే అవకాశాలుంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇటువంటి వారిలో వైరస్ తీవ్రత స్వల్పంగా ఉంట�
Covid-19 vaccines: కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్నది. ఈ మహమ్మారి బారినపడి ఇప్పటికే దాదాపు 35 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.
డైరెక్టర్ ఆఫ్ హెల్త్ జీ శ్రీనివాసరావు హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పాక్షిక లాక్డౌన్ విధించినప్పటికీ కొవిడ్ నిర్ధారణ పరీక్షలు, వ్యాక్సినేషన్ ప్రక్రియ యథాతథంగా కొనసాగుతాయని ప్రజార
టీకాల సమీకరణకు కార్యాచరణ కొరత లేకుండా చూసేందుకు ఏర్పాట్లు హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): వ్యాక్సిన్ల కొరతకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేంద్రం నుంచి సరిపోయినన్ని
న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్ జట్టు ఓపెనింగ్ బ్యాట్స్వుమన్ స్మృతి మందాన కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్నది. మంగళవారం కరోనా వ్యాక్సిన్ తొలి డోసు టీకా వేసుకున్నట్లు సోషల్మీడియా ద్వారా వెల్లడించి�
WHO on Covid-19 vaccine: కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్నది. పేద, బీద అనే భేదం లేకుండా అన్ని దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది.