రంగారెడ్డిజిల్లాలో అత్యంత విలువైన భూదాన్ భూములు కాపాడటంలో అధికారులు ఉదాసీన వైఖరి అవలంభిస్తున్నారు. భూదాన్ భూముల పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన బోర్డు రద్దు కావటంతో అధికారులు ఎవరూ పట్టించుకోవటంలేదు.
మద్యం పాలసీకి సంబంధించి అవినీతి ఆరోపణల కేసులో కేజ్రీవాల్ను సీబీఐ బుధవారం అధికారికంగా అరెస్టు చేసింది. అనంతరం ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరు పరిచింది.
supreme court: అబార్షన్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టు అనుమతితో శిశువు చంపాలనుకుంటున్నారా అని ఓ కేసులో సీజే చంద్రచూడ్ ప్రశ్నించారు. 26 వారాల గర్భాన్ని తొలగించేందుకు పర్మిషన్ ఇవ్�
Aarey metro shed | మహారాష్ట్రలోని ఆరే అటవీ ప్రాంతంలో కోర్టు అనుమతికి మించి ఎక్కువ సంఖ్యలో చెట్లను నరికివేశారు. ఈ నేపథ్యంలో ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్పై సుప్రీంకోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సంస్థకు �
కొందరు వ్యాపారులు తన పేరును దుర్వినియోగం చేస్తున్నారంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్. బిగ్ బీ తరపున న్యాయవాదులు హరీష్ సాల్వే, ప్రవీణ్ ఆనంద్ పిటిషన్ దాఖలు చేసి సమస్య�
టెహ్రాన్: చోరీ కేసులో 8 మంది దోషుల చేతి వేళ్లు నరికివేయాలని కోర్టు ఆదేశించింది. అయితే ఈ అమానుష శిక్షపై మానవ హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. షరియా చట్టాన్ని అమలు చేసే ఇస్లాం దేశాలు నిందితులకు క�
పాఠశాలల ఆస్తులను కాపాడడం అందరి బాధ్యత కూసుమంచి మండలంలో కలెక్టర్ విస్తృత పర్యటన అంగన్వాడీ సెంటర్లు, అగ్నిమాపక కేంద్రం పరిశీలన చేగొమ్మ ప్రధానోపాధ్యాయుడి సస్పెన్షన్కు ఆదేశం కూసుమంచి/ కూసుమంచి రూరల్,