Hyderabad | రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుద్వేల్ జనచైతన్య కాలనీలో గురువారం జరిగిన జంట హత్యల కేసులో మిస్టరీ వీడింది. తనను ఉద్యోగంలో నుంచి తొలగించారన్న కక్షతోనే మాజీ డ్రైవర్.. వృద్ధ దంపతులను హత్య �
ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో తెలంగాణకు చెందిన వివాహిత దారుణ హత్యకు గురయ్యింది. శనివారం మధ్యాహ్నం స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఆమె మృతదేహాన్ని కనుగొన్న పోలీసులు ఈ విషయాన్ని బంధువులకు చేరవేశారు.
కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం రైతునగర్ గ్రామంలో జంట హత్యలు కలకలం రేపాయి. వృద్ధ దంపతులను దుండగులు అతి దారుణంగా హత్యచేశారు. బాన్సువాడ డీఎస్పీ జగన్నాథరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన
రాంచీ : ఆహారం విషయంలో తలెత్తిన వివాదం హత్య దాకా దారి తీసింది. ఓ ఇద్దరు దంపతులను పనోడు హత్య చేశాడు. ఈ దారుణ ఘటన జార్ఖండ్ గుమ్లా జిల్లాలోని మజ్గావ్ జాంతోలి గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకోగా
నెల్లూరు జిల్లా కేంద్రంలో ఓ జంట దారుణ హత్యకు గురైంది. దంపతులను హత్య చేసిన అనంతరం దుండగులు ఇంట్లోని నగలు, నగదును అపహరించుకుపోయారు. ఇద్దరి శరీరాలపై అనేక కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు...
Uttar Pradesh | దీపావళి పండుగ వేళ ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో దారుణం జరిగింది. పటేల్నగర్కు చెందిన ఇద్దరు వృద్ధ దంపతులను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. అశోక్