జడ్చర్లలోని పత్తి మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో రైతులకు తిప్పలు తప్పడం లేదు. నెలరోజుల కిందట మార్కెట్కు తీసుకొచ్చిన మక్కలను పదిరోజులకు కొనుగోలు చేశారని కానీ సరుకులను �
జడ్చర్లలోని పత్తిమార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రానికి రైతులు తీసుకొచ్చిన మక్క పంటను ప్రభుత్వం రెండు రోజుల్లో కొనుగోలు చేయాలని లేకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆ�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గులాబీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి, మాజీమంత్రి హరీశ్రావు సహకారంతో నిర్మించిన పత్తి(కాటన్) మార్కెట్ను కాంగ్రెస్ ప్రభుత్వం వినియోగంలోకి తీసుకురాలేదు. దీంతో అలంక
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లోని పత్తి యార్డులో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. గడిచిన ఐదు రోజులుగా మార్కెట్కు వారాంతపు, సంక్రాంతి సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. గుర�
పొద్దుతిరుగుడు కొనుగోలు కోటా విడుదల చేయకపోవడంతో కొనుగోళ్లు నిలిచిపోయి రైతులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని, తక్షణమే కోటా విడుదల చేసి కొనుగోళ్లు ప్రారంభించాలని రైతుబంధు సమితి జిల్లా మాజీ కన్వీనర్ వంగ �