జిల్లాలో పత్తి రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. పత్తి విక్రయించే సమయంలో ఏదో ఒక కొర్రీలు పెట్టిన సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) డబ్బులు చెల్లించడంలోనూ తీవ్ర ఇబ్బందులు పెడుతున్నది.
Khammam | ఖమ్మం పత్తి మార్కెట్లో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వేల సంఖ్యలో ఉన్న పత్తి బస్తాలు కాలిపోతున్నాయి. మార్కెట్ సిబ్బంది అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించి�
వాతావరణం అనుకూలించక దిగుబడి తగ్గిపోవడంతో పత్తి రైతులు దిగులు పడుతున్నారు. దిగుబడి తగ్డిపోయి పెట్టుబడి కూడా చేతికి రాక ఆందోళనకు గురవుతున్నారు. ఎకరాకు 12 నుంచి 13 క్వింటాళ్లు రావాల్సిన పత్తి కేవలం ఏడు నుంచి
తెల్లబంగారానికి వన్నె తగ్గింది. బాదేపల్లి పత్తి మార్కెట్లో క్వింటాకు గరిష్ఠంగా రూ.6,918 ధర మాత్రమే పలుకుతున్నది. వానకాలం సీజన్ ప్రారంభంలో క్వింటాకు రూ.7,295 వరకు ధర లభించినా.. ఆ తర్వాత రోజురోజుకూ ధరలు తగ్గుతూ
Minister Harish Rao | కాలం కావడం లేదని అధైర్య పడొద్దని.. సీఎం కేసీఆర్ రైతులకు అండగా ఉంటారని.. కాళేశ్వరం నీళ్లు తెచ్చి చెరువులు, కుంటలు నింపుతామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు భరోసా ఇచ్చార�
పత్తి సీజన్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి పేర్కొ న్నారు. వ్యవసాయ మార్కెట్ గాంధీ గంజ్లో సోమవారం పత్తి బహిరంగ వేలం నిర్వహించా రు. ఈ సందర్భ�
తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నది. వ్యవసాయ మార్కెట్ల నిర్మాణం, గోదాములు, రైతు వేదికలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇలా అన్ని ఏర్పాటు చేస్తూ అండగా నిలుస్తున్నది. సీఎం కేసీఆర్, మంత�