కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఖమ్మం వ్యవసాయ మార్కెట్లోనే పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని, జెండా పాట లేకుండా.. తేమ శాతం నిబంధనలు సడలించి పత్తి కొనుగోళ్లను వేగవంతం చేయాలని కోరుతూ సీపీఎం అన�
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పత్తి కొనుగోలు కేంద్రాలను సోమవారం లోగా ప్రారంభించాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని వ్యవసా య శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మార్కెటింగ్ శాఖ అధికారుల ను హెచ్చరించారు.
పత్తిని సేకరించిన అనంతరం వెంటనే బిల్లులు చేయాల్సిన సీసీఐ కొనుగోలు కేంద్రాల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో రైతులకు చెల్లింపులు జమ కావడంలో తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు మార్కెటింగ్ అధికారుల�
కొనుగోలు కేంద్రంలో పత్తి నిల్వలు పేరుకుపోయాయి. చేసేది లేకపోవడంతో అధికారులు మూడు రోజులపాటు కొనుగోళ్లు నిలిపివేశారు. శుక్రవారం మళ్లీ కొనుగోళ్లు ప్రారంభించడంతో మండల కేంద్రంలోని శ్రీలక్ష్మీ కొటెక్స్లో
తెల్ల బంగారంగా పిలువబడే పత్తి కొనుగోళ్లు సిద్దిపేట జిల్లాలో జోరుగా కొనసాగుతున్నాయి. దళారుల బారిన పడి పత్తి రైతులు మోసపోకుండా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా 22 పత్తి క
తెల్ల బంగారంగా పిలువబడే పత్తి పంట రైతులు తెల్లముఖాలు వేసుకునే విధంగా మారింది. కొన్నేండ్లుగా పత్తి పంట సాగు ద్వారా లాభపడుతున్న రైతుకు ఈ ఏడాది నష్టాలు మిగిల్చింది. ఉమ్మడి మద్దూరు మండలంలో ఈ ఏడాది వర్షాకాలం
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో మక్క కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని నిర్మల్ కలెక్టర్ వరుణ్రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. న