హైదరాబాద్లోని ఇండియన్ సూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ)కు రామోజీ ఫౌండేషన్ భారీ విరాళం ప్రకటించింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద రామోజీ ఫౌండేషన్ ట్రస్టీ సీహెచ్ కిరణ్ గురువారం రూ.30 కోట్ల వ
సమాజ అభివృద్ధి కోసం కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్బులిటీ (సీఎస్ఆర్) నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాం తి అధికారులను ఆదేశించారు. శనివారం సంగార
జిల్లాలో పారిశ్రామిక ప్రభ వెలిగిపోతున్నది. పరిశ్రమల ఏర్పాటుతో అభివృద్ధికి బాటలు పడుతున్నాయి. పరిశ్రమలు ఏర్పాటు చేసిన గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు యాజమాన్యాలు ప్రాధాన్యం ఇస్తున్నాయి.
ICICI Bank-Tata Memorial | ఐసీఐసీఐ బ్యాంకు తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) నిధుల్లో రూ.1200 కోట్లతో టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) ఆధ్వర్యంలోని కాన్సర్ దవాఖానల విస్తరణకు చేయూతనివ్వనున్నది.
ఉస్మానియా దవాఖాన అభివృద్ధికి స్వచ్ఛంద సంస్థల సహకారం మరువలేనిదని దవాఖాన సూపరింటెం డెంట్ డాక్టర్ బీ నాగేందర్ అన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్బిలిటీ (సీఎస్ఆర్) కింద దవాఖాన అభివృద్ధికి సహకారం
న్యూఢిల్లీ: కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) నిధులను కొవిడ్-19 కోసం ఖర్చు చేయడం సీఎస్ఆర్ కార్యకలాపంగానే పరిగణిస్తామని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింద