అనధికార కార్పోరేట్ కళాశాలలపై చర్యలు తీసుకోవడంలో ఇంటర్ బోర్డు పూర్తిగా విఫలమైందని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలి ఉల్లా ఖాద్రీ, ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర అన్నారు. గురువారం నాంపల్లిలోని ఇంట�
పదోతరగతి పరీక్షల షెడ్యూలే రాలేదు.. పరీక్షలు నిర్వహించనేలేదు.. ఫలితాలే వెలువడలేదు. కానీ పలు కాలేజీల్లో ఇప్పటికే 202425 ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు పూర్తయ్యాయి. ప్రత్యేకించి గ్రేటర్ హైదరాబాద్లోని కార్పొరే�
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వంద శాతం ఫలితాలు సాధించడమే లక్ష్యంగా వికారాబాద్ జిల్లా యంత్రాంగం కృషి చేస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ కళాశాలల్లో సకల సౌకర్యాలు సమకూరడం, అనుభవజ్ఞులైన లెక�
సమైక్య రాష్ట్రంలో పేద కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్య అందని ద్రాక్షగానే ఉండేది. దూర
ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాలంటే ఆర్థిక భారం. ఉన్నత వర్గాలకు దీటుగా రాణించలేక చాలా మంది
విద్యార్థులు చదువుతోపాటు వివ
కార్పొరేట్ కళాశాలతో ప్రభుత్వ కాలేజీలు పోటీపడుతూ ముందుకు పోతున్నాయి. ఆ పోటికి తగ్గట్టుగానే ప్రభుత్వం ఉన్నత విద్యలో ప్రతి ఏటా కొత్త కోర్సులు ప్రవేశపెడుతూ విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు చర
తెలంగాణ సర్కార్ కార్పొరేట్కు ధీటుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వసతులు కల్పిస్తుండడంతో విద్యార్థుల నుంచి స్పందన వస్తున్నది. అనుభవం గల అధ్యాపకులతో బోధన, వార్షిక పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తుడడంతో క�