అప్పుసొప్పు వేల రూపాయలు పెట్టుబడి వరి సాగు చేస్తే ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటంతా ఊడ్చుకుపోయింది. నడిగూడెం మండలం కాగితపు రామచంద్రాపురంలో సాగర్ ఎడమ కాల్వకు ఈ నెల ఒకటిన పడిన గండిని యుద్ధప్రాతిపదికన పూడ్చ
సాగునీటి కోసం రైతులకు కష్టా లు తప్పడం లేదు. అనుకున్నంతగా వర్షాలు పడక భూగర్భజలాలు పెరగడం లేదు. గతంలో సిద్దిపేట జిల్లా రంగనాయకసాగర్ ద్వారా పచ్చని పంట పొలాలుగా మారిన భూములన్నీ నేడు బీడుగా కనిపిస్తున్నాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా నిర్మల్ జిల్లాలో నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఎండుముఖం పట్టిన ఆరుతడి పంటలకు ప్రాణం పోసినట్లు అయింది.
యాసంగి వరి సాగు కోసం రైతులు సన్నద్ధమవుతున్నారు. నర్సంపేట మండలంలోని 27 గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న వ్యవసాయ బావులు, బోర్ల కింద ఆయకట్టు రైతులు ముందస్తుగానే యాసంగి వరి నాట్లు వేసేందుకు సిద్ధమయ్యారు. చెరువులు,
కూరగాయల సాగులో రైతులు ఆధునిక పద్ధతులను పాటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. శాశ్వత పందిళ్లు, బిందు సేద్యం, మల్చింగ్, స్ప్రింకర్ల ప్రాముఖ్యతపై రైతులకు ఉద్యానశాఖ అధికారులు అవగాహన కల్పించడంతో ఆ పద్ధతిలో పం�
ఆదిలాబాద్ జిల్లాలో 25 ఎకరాల్లో కూరగాయల పంటలు ఆదర్శంగా నిలుస్తున్న తోషం రైతు గుడిహత్నూర్,ఆగస్టు 28 : ఆధునిక పద్ధతు లు పాటిస్తూ.. సంప్రదాయ పంటల స్థానంలో కూరగాయలు, పప్పు దినుసుల సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్�
తెల్ల బంగారం పండిస్తే.. తెలంగాణ బంగారమైతది.. రైతు ఇంట బంగారం నిండుతది.. అమ్ముడుపోయే పంటలనే సాగుచేయాలి పత్తి, కంది, వేరుశనగ, శనగ, ఆయిల్పామ్.. రాష్ట్రంలో ఈ 5 పంటలకు అద్భుత అవకాశం మన పత్తికి అంతర్జాతీయ మార్కెట్�