మరణాలు| దేశంలో కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తున్నది. గత 15 రోజులుగా ప్రతిరోజూ మూడు వేలకుపైగా మరణాలు సంభవిస్తుండగా, తాజాగా ఆ సంఖ్య నాలుగు వేలు దాటింది. దీంతో అమెరికా, బ్రెజిల్ తర్వాత ఒక్�
ఒక్క రోజే 8,061 మంది డిశ్చార్జి కొత్తగా 5,559 మందికి పాజిటివ్ ఇకపై రోజువారీగా హెల్త్ బులెటిన్ హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రికవరీ రేటు క్రమంగా పెరుగుతున్నది. శుక్రవారం 5,559 కొత్త కేసులు నమోదుకాగ�
కరోనా సోకే అవకాశం లేకపోలేదు మనుషుల నుంచి జీవాలకూ వ్యాప్తి రుస్కా అధిపతి డాక్టర్ లక్ష్మణ్ వెల్లడి వ్యవసాయ యూనివర్సిటీ, మే 7: జంతువుల నుంచీ మనుషులకు కరోనా వైరస్ సోకే అవకాశం లేకపోలేదని పీవీ నర్సింహారావు �
వాసన కోల్పోయిన వారిలో కరోనా తీవ్రత తక్కువే ముక్కు, నోరే కాదు కండ్ల ద్వారా కూడా వైరస్ జలుబు, దగ్గు వస్తే ఆవిరి పట్టొచ్చా? ఆవిరి పడితే వైరస్ లోపలికి వెళ్తుందంట కదా, నిజమేనా? కండ్ల ద్వారా వైరస్ సోకుతుందా? త�
కరోనా సోకకుండా మనల్ని మనం కాపాడుకోవాలంటే మాస్క్ తప్పనిసరి. బయటకు వెళ్లినప్పుడే కాకుండా ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాస్కులు ధరించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
బెంగళూరు: కర్ణాటకలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. శుక్రవారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో కరోనా వల్ల 592 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో
వాషింగ్ టన్ ,మే 7: ఓ పక్క కరోనా కేసులు పెరుగుతుంటే… మరోపక్క వ్యాక్సిన్ వేసుకునేందుకు యువత ముందుకు రావడం లేదు. వ్యాక్సినేషన్పై ఆసక్తి చూపడం లేదు. దీంతో యువతను బలవంతం చేయకుండా వారంతంట వాళ్లే వ్యాక్సిన్ తీస�
కరోనా కేసులు| దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్నది. దీంతో రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. వరుసగా రెండో రోజూ 4 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. నిన్న 4.12 లక్షల మంది కరోనా బారినప