సోనియాగాంధీ| దేశంలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేడు ఆ పార్టీ ఎంపీలతో సమావేశమవనున్నారు. వర్చువల్గా జరగనున్న ఈ భేటీలో మాజీ ప్రధాని మ�
దేశంలో కొవిడ్ కేసులు భారీగా పెరగడానికి.. ఎన్నికలు, మత కార్యక్రమాలే కారణం.. బయోకాన్ సీఎండీ కిరణ్ మజుందార్ షా వాషింగ్టన్, మే 6: కొవిడ్-19 సెకండ్ వేవ్ భారత్ను ‘సునామీ’లా ముంచెత్తుతున్నదని బయోకాన్ సంస�
6,551 మంది డిశ్చార్జి హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్త కేసుల కన్నా డిశ్చార్జీలు అధికంగా నమోదవుతుండటం ఊరట కలిగిస్తున్నది. బుధవారం రాష్ట్రంలో 79,824 నమూనాలను పరీక్షించగా, 6,026 మందికి పాజిటివ్గా తే�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ విధించబోమని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. లాక్డౌన్ విధించడం వలన ప్రజాజీవనం స్థంభించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదమున
హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి అల్లుడు, నటుడు కళ్యాణ్ దేవ్ కొవిడ్-19 నుండి కోలుకున్నారు. గత కొన్ని రోజులక్రితం కరోనా బారినపడిన ఆయన తాజాగా కోలుకున్నట్లు ఇన్స్టాగ్రాం ద్వారా గురువారం తెలిపాడు. �