ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. గత కొద్దిరోజులుగా ప్రతిరోజూ50వేలకు పైనే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 53,605 కేసులునమోదు కాగా 82,266 మంది డిశ్చార్జ్ అయ్యారు. �
Corona Vaccine : అసలే ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ల కొరత ఉంది ! ఈ క్రమంలో రెండో డోస్ నిర్ణీత సమయానికి దొరక్కపోతే ఎలా? ఇప్పుడు మార్కెట్లో ఉన్న కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాల్లో ఏది మంచిది? వ్యాక్సిన్ వేయించుకుంట�
అమరావతి : ఈ ఏడాది జూలై 20వ తేదీ వరకు కరోనా తీవ్రత బలీయంగానే ఉంటుందని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ సర్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి తెలిపారు. ఈ ఏడాది ఉగాది రోజున(ఏప్రిల్ 13వ
కరోనా సెకండ్ వేవ్ జూలై నాటికి ముగియనున్నది. తిరిగి థర్డ్ వేవ్ అక్టోబర్లో ప్రారంభం కానున్నది. ఈ విషయాలను ఐఐటీ కాన్పూర్కు చెందిన పరిశోధకులు వెల్లడించారు.
పూర్తిస్థాయి లాక్డౌన్| రోనా కేసులు, మరణాలు భారీగా నమోదవుతుండంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. కరోనా వ్యాప్తిని నిలువరించడానికి నేటి నుంచి తొమ్మిది రోజులపాటు పూర్తి స్థాయి లాక్డౌన