గోమూత్రం| దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో కరోనా వ్యాప్తిని నిలువరించడానికి, ప్రజలు కరోనా బారిన పడకుండా ఉండటానికి ప్రభుత్వాలు విస్తృతంగా టీకాలు పంపిణీ చేయడంతోపాటు, ల�
కడచూపునకూ నోచుకోలేని కుమారులు ఏ బంధమూ లేని వృద్ధురాలికి అంతిమసంస్కారం నిర్వహించిన శివలాల్ యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ తల్లీ కొడుకుల బంధాలను ఛిద్రం చేస్తున్న కరోనా వైరస్ చేదు అనుభవాలను మిగులుస్తుంది
లక్షణాలు లేకుండానే లంగ్స్పై ప్రభావం రాష్ట్రంలో మొత్తం కేసుల్లో 30% ఇవే ఎక్కువగా ఉత్తర తెలంగాణలో వ్యాప్తి శరీరంలో ఎలాంటి మార్పు ఉన్నా అప్రమత్తం కావాలంటున్న వైద్యులు కరోనా వైరస్ మహారాష్ట్ర వేరియంట్ లక�
శారదా పీఠాధిపతి స్వరూపానంద హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది అన్నిగ్రహాలు రాహువు, కేతువు మధ్యలో ఉన్నందున ఇబ్బందికరమైన సంవత్సరంగా ఉంటుందని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్రస్వామి పేర్�
కొత్తగా 5,186 మందికి పాజిటివ్ హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో శనివారం రికార్డుస్థాయిలో డిశ్చార్జిలు నమోదయ్యాయి. ఒక్కరోజే 7,994 మంది కోలుకున్నట్టు వైద్యారోగ్యశాఖ విడుదలచేసిన బులిటెన్లో తెలిపింద
ఢాకా/కొలంబో/లండన్, మే 8: భారత్లో కేసుల ఉద్ధృతికి కారణమని భావిస్తున్న మూడు కరోనా రకాల్లో బీ.1.617.2 రకం స్ట్రెయిన్ను పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్లో కూడా గుర్తించారు. దీంతో ఇరు దేశాలూ అప్రమత్తమయ్యాయి. బ
అబద్ధం కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తిచెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో సోషల్ మీడియాలో ఒక మెసేజ్ విపరీతంగా వైరల్ అవుతున్నది. శ్వాస తీసుకోకుండా పది సెకన్లు ఉండగలిగితే మీకు కరోనా లేన
మునుగోడు, మే 8 : నల్లగొండ జిల్లా మునుగోడు తాసిల్దార్ సీ సునంద కరోనాతో శనివారం మృతిచెందారు. గత నెల 15 నుంచి సెలవులో ఉన్న ఆమెకు ఇటీవల కరోనా పాజిటివ్గా తేలడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. అక్�
కరోనాతో ముడిసరుకుపై తీవ్ర ప్రభావం మహారాష్ట్ర, గుజరాత్ నుంచి నిలిచిన దిగుమతులు ప్లాస్టిక్ ధరలు రెట్టింపు.. సిమెంట్, స్టీల్ రేట్లకు రెక్కలు హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): గతేడాది లాక్డౌన్ ప్రభావం న�
బాలీవుడ్ అగ్ర కథానాయిక కంగనారనౌత్ కరోనా బారిన పడ్డారు. తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. కొద్దిరోజులుగా అలసట, కళ్లలో కాస్త మంటగా అనిపిస్తుండటంతో పరీక్షలు చేయించుకోగా పాజిట�
ఢిల్లీ : ప్రస్తుతం దేశంలో విజృంభిస్తున్న వైరస్ను అదుపులోకి తేవాలంటే ఆయా రాష్ట్రాలు అమలు చేస్తున్న 10 నుండి 15 రోజుల లాక్డౌన్ కాకుండా దేశవ్యాప్త లాక్డౌన్ అవసరమని ఇండియన్ మెడికల్ అసోసియేషన్
కల్వరి టెంపుల్ ప్రతినిధులను అభినందించిన ఎమ్మెల్సీ కవిత. 100 బెడ్స్ కు ఆక్సీజన్ సరఫరా, 24గంటలపాటు అందుబాటులో వైద్యులు. ఉచితంగా వైద్యం, ఆహారం, మందులు సరఫరా కోవిడ్ కేర్ సెంటర్ గా మారిన మియాపూర్ కల్వరి టెంపుల్. త�
భద్రాద్రి కొత్తగూడెం : కొవిడ్-19 పాజిటివ్ బారిన నక్సల్స్ వైద్య చికిత్స నిమిత్తం పోలీసుల ఎదుట లొంగిపోవాల్సిందిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ పిలుపునిచ్చారు. సీపీఐ(మావోయిస్టు) పార్