KP Sharma Oli: ఖాట్మండు: నేపాల్లో 26 మంది ఎంపీలు కరోనా మహమ్మారి బారినపడ్డారు. పార్లమెంట్ మొత్తం రెండు దశల్లో పరీక్షలు చేయించగా మొదటి దశలో 18 మంది, రెండో దశలో 8 మంది వైరస్ బారినపడినట్లు నేపాల్ పార్లమెంట్
కరోనా కేసులు| దేశంలో కరోనా ఉధృతి స్వల్పంగా తగ్గింది. గత నాలుగు రోజులుగా ప్రతిరోజూ నాలగు లక్షలకుపైగా పాజిటివ్ కేసులు, రెండు రోజులుగా 4 వేల కంటే అధికంగా మరణాలు నమోదవుతున్నాయి.
కొవిడ్ పేషంట్ల కోసం ప్రభుత్వం ఏర్పాటు వారంలో 60 వేలకు పెరుగనున్న సంఖ్య రాష్ట్రవ్యాప్తంగా 25,292 బెడ్లు ఖాళీ అందుబాటులో 6,401 ఆక్సిజన్..2,865 ఐసీయూ బెడ్లు హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా సెకండ్వే�
కొవిన్లో స్లాట్ ఖాళీ ఉన్నప్పుడు మెసేజ్ వచ్చేలా కోడ్ టీకాల కొరత వేళ తెలివి మీరిన టెకీలు న్యూఢిల్లీ, మే 9: రమేశ్ ఓ బ్యాంకు ఉద్యోగి. వయస్సు 30 ఏండ్ల పైనే. కొవిన్లో కరోనా టీకా స్లాట్ కోసం అనేక సార్లు ప్రయత�
న్యూఢిల్లీ, మే 9: కరోనా నుంచి కోలుకొన్న, చికిత్స పొందుతున్న వారిపై బ్లాక్ ఫంగస్ దాడి(మ్యూకోర్మైకోసిస్) నేపథ్యంలో కేంద్రం పలు సూచనలు చేసింది. కొవిడ్ రోగుల్లో ‘కంటి చూపు మందగించడం, ముఖం ఒకవైపు భాగం నొప్�
అందుబాటులో పలు సంప్రదాయ ఔషధాలు కబాసురా కుద్నీర్, నీలవేంబు కషాయం రూ.138కే కబాసురా కుద్నీర్ లభ్యం ఆమోదం తెలిపిన ఆయూష్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ సిటీబ్యూరో, మే 9 (నమస్తే తెలంగాణ): కరోనా మహమ్మారి విరుగుడు
వీరంతా కరోనానుంచి 80 శాతం తప్పించుకున్నట్టే 45 ఏండ్లు పైబడినవారికి కొనసాగుతున్న వ్యాక్సినేషన్ 4 లక్షల డోసుల కోసం కంపెనీలకు తెలంగాణ ఆర్డర్ హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రెండు డోసుల వ్యాక్సి�