WHO on Covid-19 vaccine: కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్నది. పేద, బీద అనే భేదం లేకుండా అన్ని దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది.
Remdesivir: కరోనా రక్కసి దేశంలోని ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపుతున్నది. పట్టణం, పల్లె అన్న తేడా లేకుండా అంతటా కరోనా చావులు కలకలం రేపుతున్నాయి.
ఢిల్లీ ,మే11: దేశంలో కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. సెకండ్ వేవ్ ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు భారత ఆర్థిక వ్యవస్థకు పెను ప్రమాదంగా మారింది. ఈ నేపథ్యంలో వివిధ రేటింగ్ ఏజెన్సీలు స్థూల దేశ�
ICMR on Covid tests: దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తున్నది. రోజూ లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి.
మన వైద్యులు .. ప్రత్యక్ష ఏడాదికిపైగా వైద్యసిబ్బంది అలుపెరుగని సేవలు పీపీఈ కిట్లు, మాస్కులు, గ్లౌజ్లతో నిత్యం నరకం శారీరక, మానసిక ఒత్తిడి తట్టుకొంటూ రోగులకు చికిత్స పనిభారం తగ్గించకపోతే మున్ముందు దారుణ �
తెలంగాణ సైకాలజిస్టుల ఉచిత కౌన్సెలింగ్ఉదయం 11 నుంచి సాయంత్రం 3 దాకా సేవలు హైదరాబాద్ సిటీబ్యూరో, మే 10 (నమస్తే తెలంగాణ ): మానసికంగా ఆందోళన చెందుతున్నారా? కొవిడ్ సోకుతుందనే ఆలోచనలు నిద్ర పోనివ్వడం లేదా? నెగెట
ఒక్కరోజే 7,754 మంది డిశ్చార్జి హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సోమవారం కొత్తగా 4,826 మందికి పాజిటివ్గా తేలింది. 7,754 మంది డిశ్చార్జి అయినట్టు వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. దీంతో రాష్ట్రంలో రికవరీ రేటు
కరోనా మహమ్మారి కరాళనృత్యం చేస్తూ ప్రాణాలను హరిస్తున్న వేళ ప్రజారోగ్య వ్యవస్థను పటిష్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైంది. ఏడాది కాలంగా వైరస్పై అవిశ్రాంతంగా పోరాడుతున్న వైద్యసిబ్బంది పని భారం
చెన్నై: తమిళనాడులో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో రోజువారీ కేసుల సంఖ్య 30 వేలకు చేరువైంది. 24 గంటల్లో కొత్తగా 28,978 కేసులు, 232 మరణాలు నమోదయ్యాయి. మృతుల్లో అత్యధికంగా చెన్నైకి చెందినవారే ఉన్నారు. ఒక్క రోజ�
ముంబై: మహారాష్ట్రలో కొవిడ్ ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. నిన్నటి వరకు రోజుకు 50వేలకు పైగా నమోదైన పాజిటివ్ కేసులు..సోమవారం ఆ సంఖ్య భారీగా తగ్గింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 37,236 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధా�