న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్ జట్టు ఓపెనింగ్ బ్యాట్స్వుమన్ స్మృతి మందాన కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్నది. మంగళవారం కరోనా వ్యాక్సిన్ తొలి డోసు టీకా వేసుకున్నట్లు సోషల్మీడియా ద్వారా వెల్లడించి�
ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 40,956 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. కొవిడ్ వల్ల మరో 793 మంది మరణించారు. ఒక్క రోజే 71,966 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఒక్క ము�
Coronavirus in India: కరోనా వైరస్ ప్రభావం దేశంలోని 13 రాష్ట్రాల్లో అత్యధికంగా ఉన్నదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్,
Fraud in California: కరోనా మహమ్మారి కారణంగా తన కంపెనీలు దెబ్బతిన్నాయని, ఆర్థికంగా నష్టాలు వచ్చాయని పేర్కొంటూ ఓ వ్యక్తి మూడు వేర్వేరు బ్యాంకుల నుంచి 50 లక్షల అమెరికన్ డాలర్లు
ఢిల్లీ , మే11: కరోనా రోగుల చికిత్స కోసం రూ.2 లక్షలపైగా నగదు చెల్లింపులను స్వీకరించేందుకు అనుమతి ఇచ్చారు. అయితే ఇందులో ఎర్రర్ను సవరిస్తూ కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 31వ తేదీ వరక�