న్యూఢిల్లీ : కరోనా ముప్పు మళ్లీ పెరుగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కేసులు సంఖ్య పెరుగుతున్నాయన్న వార్తలు సర్వత్రా ఆందోళనకు గురి చేస్తున్నాయి. చైనా సహా యూరప్లోని అనేక దేశాల్లో కేసులు వేగంగా ప�
ఉజ్జయిని: మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉన్న మహాకాళేశ్వర జ్యోతిర్లింగాన్ని ఇవాళ కేరళ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ దర్శించుకున్నారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించాల�
పశ్చిమ బెంగాల్కు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే జయంత్ నాస్కర్ (73) కరోనా వైరస్కు గురై చికిత్స పొందుతూ కన్నుమూశారు. కోల్కతాలోని ప్రభుత్వ దవాఖానలో శనివారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు.
ఒకట్రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు మన దేశంలోకి ప్రవేశించనున్నాయి. వాటి రాకతో వర్షాలు కురుస్తాయి. వీటితోనే ఎన్నో వ్యాధులు కూడా మనల్ని చుట్టుముడతాయని మరిచిపోవద్దు.
‘ఆర్టీపీఎస్’లో కరోనా కలకలం | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్లో కరోనా తీవ్ర కలకలం రేపుతున్నది. థర్మల్ ప్రాజెక్టు విధులు నిర్వహిస్తున్న చాలామంది ఉద్యోగులు ఇప్�
బీజింగ్: చైనా కార్గో షిప్ సిబ్బందిలో పది మందికి ఇండియన్ వేరియంట్ కరోనా సోకింది. మొత్తం 20 మంది సిబ్బందిలో 11 మంది కరోనా బారిన పడినట్లు జెజియాంగ్ ప్రావిన్స్కు చెందిన ఆరోగ్య అధికారులు తెలిపారు. 11 క�
న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో కరోనా నిబంధనలు, భౌతిక దూరం, లాక్డౌన్ వంటివి పాటించకపోతే కరోనా సోకిన వ్యక్తి ద్వారా నెల రోజుల్లో 406 మందికి వైరస్ వ్యాప్తిస్తుందని భారత వైద్య పరి
కరోనాతో నలుగురు మృతి | కరోనా మహమ్మారి ఒకే కుటుంబంలో నలుగురు ప్రాణాలు తీసింది. నాలుగు రోజుల వ్యవధిలో కుటుంబీకులు ఒకరి తరువాత ఒకరిని బలిగొంది. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నగరంలో ఈ హృదయ విదారక ఘటన జరిగింది.
న్యూఢిల్లీ: ఐసీఎంఆర్ డైరక్టర్ బల్రామ్ భార్గవ్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. దేశంలో ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితిపై ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. రెండు దశల్లోనూ 70 శాతం మంది కరోనా సోకినవారిలో ఎక�
తండ్రీకొడుకు మృతి | కరోనా మహమ్మారి ఒకే కుటుంబంలోని ఇద్దరి ప్రాణాలను తీసింది. కరోనా సోకిన తండ్రీకొడుకులు వారంరోజుల వ్యవధిలో మృతిచెందారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కట్కాపూర్లో ఈ విషాద ఘటన జరిగింది.