వరుస వర్షాలతో సాగు పనుల్లో నిమగ్నం కావాల్సిన రైతులు యూరియా, డీఏపీల కోసం పరుగులు పెడుతున్నారు. తెల్లవారక ముందే పీఏసీసీఎస్ గోదాముల వద్ద బారులు దీ రుతున్నారు. చివరకు యూరియా దొరుకుతుందో లేదోనని దిగులు చెంద
వరుస వర్షాలకు తోడు సీజనల్ ముంచుకొస్తుంటే.. మరోవైపు ప్రభుత్వ దవాఖానాల్లో మందుల కొరత వైద్యులను, రోగులను కలవరపెడుతోంది. వాతావరణంలో మార్పులు ఏర్పడటంతో సీజనల్ వ్యాధులు విస్తరిస్తున్నాయి. రాబోయే రోజుల్లో �
ఆరుగాలం కష్టించి పెసర పంటను పండిస్తే.. మార్కెట్లో పిసరంతే ధర పలుకుతుండటంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. పప్పు దినుసుల సాగు నిలువునా ముంచిందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఈ ఏడాది జిల్లాలోని రైతు�
ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో వాన (Heavy rain) దంచికొడుతున్నది. జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురుస్తున్నది. దీంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో (Floods) పెన్�
జిల్లాల్లో నాలుగు రోజులుగా భారీ వర్షం కురుస్తూనే ఉంది. సోమవారం రాత్రి విరామం ఇచ్చినప్పటికీ మంగళవారం ఉదయం నుంచి వాన జోరు కొనసాగింది. దీంతో ప్రజలు ఎవరూ బయటకు రాలేకపోయారు. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తు�
నాలుగు రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తున్నది. దీంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ప్రాజెక్టులు, చెక్ డ్యాంల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరడంతో జలకళను సంతరించుకున్నాయి. వికారాబాద్ జిల్లాలోని 55 �
భద్రాద్రి జిల్లా | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షం కురిసింది. సోమవారం ఉదయం నుంచి ఎడతెరపిలేకుండా వాన పడుతున్నది. కుండపోతగా వానకురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.