‘ఒక నియంతకు మాత్రమే విజ్ఞప్తి చేసుకునే స్థితిలో ప్రజలు ఉంటే, వారిముందు రెండే మార్గాలు మిగులుతాయి. ఒకటి తిరగబడటం, రెండవది ఆ క్రౌర్యానికి మౌనంగా బలైపోవడం’... ప్రముఖ ఫిలాసఫర్ ఎంగెల్స్ చెప్పిన ఈ మాటలు రాష్ట
కేసీఆర్ హయాంలో ఎలాంటి కరెంట్ కష్టాలు లేకుండే.. 24 గంటలూ మెరుగైన విద్యుత్ అందించారు. దీంతో అన్ని రకాల చిరువ్యాపారులూ తమ వ్యాపారాలను ధీమాగా నిర్వహించుకున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరంతరంగా కరెంట్ ఇవ
పాలకుడు మంచివాడైతే ప్రకృతి కూడా సహకరిస్తుంది. అందుకే విస్తారంగా వానలు పడుతున్నాయి. అన్నదాతలకు సర్కారు సహకారం లభిస్తుండడంతో దండిగా పంటలు సాగు చేస్తున్నారు.
చినుకు జాడలేక ఎడారిగా మారిన తటాకాలు.. గుక్కెడు నీళ్లు లేక తడారిన గొంతులు.. బీడువారిన పంట పొలాలు.. మూటాముల్లె సర్దుకుని ముంబై, దుబాయికి వలసలు.. ఇదీ ఒకనాటి మన దుస్థితి. కానీ నేడు పరిస్థితి మారింది. దశాబ్ది కాలగ�
రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నా రు. బుధవారం మండల కేంద్రంలో ధా న్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రా రంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళారులన�
సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నిరంత రం, ప్రామాణికమైన విద్యుత్ను అందిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి చై ర్మన్ (టీఎస్ఈఆర్సీ) తన్నీరు శ్రీ రంగారావు అన్నారు.