Hyderabad | రోడ్డు ప్రమాదంలో చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్ళినా... అందరి గుండెల్లో కలకాలం నిలిచిపోయింది ఓ డాక్టర్. తను మరణిస్తూ మరో ఐదుగురి భవిష్యత్కు కొత్త బాటలు వేసింది యువ డాక్టర్ నంగి భూమిక రెడ్డి.
తాను మరణిస్తూ అవయవదానం ద్వారా జీవించాడు. రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లికి చెందిన బిస్వాల్ ప్రభాకర్, పింకీ దంపతుల కుమారుడు బిస్వాల్ ప్రభాస్ (19). ఈ నెల 14న ఆటో ఢీకొట్టగా తీవ్రంగా గాయపడ్డాడు.
దేశంలోనే మొదటిసారిగా క్యాన్యర్ రోగులకు రెండు అరుదైన శస్త్రచికిత్సలు కాంటినెంటల్ వైద్య బృందం విజయవంతంగా నిర్వహించిందని హాస్పిటల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గురు ఎన్ రెడ్డి తెలిపారు.
Continental Hospital Statement | సూపర్స్టార్ కృష్ణ మృతిపై కాంటినెంటల్ ఆసుపత్రి వైద్యులు ప్రకటన చేశారు. నిన్న ఉదయం కార్డియాక్ అరెస్ట్తో సోమవారం ఉదయం కాంటినెంటల్ ఆసుపత్రికి వచ్చారని డాక్టర్ గురు ఎన్ రెడ్డి తెలిపారు
కృష్ణ పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. కిడ్నీ, లివర్ లంగ్స్ కొంతవరకు దెబ్బతిన్నాయి. వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నాం. కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా డయాలసిస్ చేస్తు్న్నట్టు కాంటినెంటల్ ఆస్పత్రి (Continental hospit