ఖమ్మం జిల్లాలోని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంలోని ఇంజినీరింగ్ అధికారుల తప్పిదం.. పనులు చేసిన మాజీ ప్రజాప్రతినిధులకు, గుత్తేదారులకు శాపంగా మారింది. ఆ అధికారుల పొరపాటుతో.. ఆ పనులు చేసిన వారికి సుమారు
గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తున్నదని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి తెలిపారు. దోమ మండల కేంద్రంతో పాటు ఉదన్రావుపల్లి, లింగన్పల్లి, అయినాపూర్ గ్రామాల్లో సీసీ రోడ్ల న�
రాజ్యాలు అంతరించినా, రాజులు గతించినా.. నాటి రాచరిక వ్యవస్థకు స్మృతి చిహ్నంగా నిలుస్తున్నది దేవరకొండ ఖిలా. సుమారు ఏడు వందల ఏండ్ల చరిత్ర కలిగిన ఈ ఖిల్లా పచ్చదనంతో ఆహ్లాదాన్ని పంచుతూ పర్యాటక ప్రాంతంగా విలస�
మహారాష్ట్ర సరిహద్దులో ప్రాణహితను ఆనుకొని ఉన్న చిన్న నియోజకవర్గం సిర్పూర్. సమైక్యపాలన సాగినంత కాలం ఈ ప్రాంతం చీకట్లోనే మగ్గింది. వాగులు, వంకలపై వంతెనల్లేక ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని నదుల్లో నాటుపడ
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో తెలంగాణలో మాత్రమే తండాలు, గూడేలకు ప్రత్యేక గుర్తింపు లభించిందని ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ పేర్కొన్నారు.
సమగ్రాభివృద్ధే లక్ష్యంగా రూ.కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేస్తూ మం డల ప్రజల రుణం తీర్చుకునేందుకు కృషి చేస్తానని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్�
మహేశ్వరం : మండలంలోని మన్సాన్పల్లి గ్రామ అభివృద్ధితో పాటు సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులను మంజూరు చేయడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి