సీఎం కేసీఆర్ సంపూర్ణ సహకారం, ఎమ్మెల్యే విఠల్రెడ్డి నిరంతర శ్రమతో ముథోల్ నియోజకవర్గం అభివృద్ధి గమ్యాన్ని సాధించింది. ఏళ్ల నుంచి పరిష్కారానికి నోచుకోని అనేక సమస్యలు పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయా�
దేశంలో అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ నంబర్వన్గా నిలుస్తున్నదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. ఆదివారం బీర్పూర్ మండల కేంద్రంలో రూ. 20 లక్షల నిధులతో చేపట్టే పైపులైన్ పనులకు ఎమ్మె
నూతనంగా ఏర్పడిన వర్ధన్నపేట మున్సిపాలిటీ పట్టణానికి కొత్త హంగులు సంతరించుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రాన్ని మున్సిపాలిటీగా ప్రకటించిన తరువాత పెద్ద మొత్తంలో నిధులు కేటా�
నిర్మల్ జిల్లా భైంసా మండలం పాంగ్రి గ్రామ ఎక్స్ రోడ్డు నుంచి చుచుంద్ వరకు రూ.3 కోట్ల 15 లక్షలతో చేపడుతున్న బీటీ రోడ్డు నిర్మాణానికి మంగళవారం ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి భూమి పూజ చేసి పనులు ప్రారంభిం�
కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ ఇండ్ల పేరిట అవినీతికి పాల్పడిన నాయకులు స్వరాష్ట్రంలో అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణ వచ్చాక అన్ని వర్గాల సంక్షేమానికి కృ
గిరిజన తండాల సమగ్ర అభివృద్ధే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన వివరాలు వెల్లడించారు.