Tirupati | తిరుపతి (Tirupati)లో విషాదం చోటు చేసుకుంది. మంగళం సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనంపై (construction building) నుంచి పడి ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
ఓ భవనం నిర్మాణంలో పని చేస్తున్న ఓ కార్మికుడు ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందాడు. దీంతో మృతుడి తల్లి, భార్య పిల్లలు రోడ్డున పడ్డారు. మధ్యవర్తులు అతడి ప్రాణానికి వెల కట్టి చేతులు దులుపుకున్నారు.
Hyderabad | ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై( Construction building) నుంచి పడి ఓ యువకుడు మృతి(Man died )చెందాడు. ఈ విషాదకర సంఘటన నల్లగండల్లో చోటు చేసుకుంది.
రిమ్స్ దవాఖానలో కేంద్ర ప్రభుత్వం ఎన్హెచ్ఎం పథకం కింద మంజూరు చేసిన క్రిటికల్ కేర్ భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ గురువారం భూమిపూజ చేశారు.
హైదరాబాద్లోని కేపీహెచ్బీ (KPHB) అడ్డగుట్టలో (Addagutta) విషాదం చోటుచేసుకున్నది. పొట్టకూటికోసం పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన ఇద్దరు కూలీలు నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి పరంజి గోడ కూలి మృతిచెందారు.
భవన నిర్మాణానికి మంత్రి హరీశ్రావు శంకుస్థాపన | ఇండస్ట్రియల్ పార్కులో రూ.10కోట్లతో యువ పారిశ్రామికవేత్తల కోసం భవన నిర్మాణానికి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగ�