కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీకి ఖర్చుల సెగ గట్టిగానే తగిలింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన ఒక్క శాతం తగ్గి రూ.3,911 కోట్లకు ప�
రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఔషధ సంస్థ నాట్కో ఫార్మా నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో కంపెనీ రూ.132.4 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం
దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతీ సుజుకీ ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో గతంతో పోల్చితే 16 శాతం ఎగిసి రూ.3,727 కోట్లుగా ఉన్నది. మునుపు రూ.3,207 కోట్లేనని సంస్థ ప్రకటించింది
ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను స్టాండలోన్ ప్రతిపాదికన రూ.4,458 కోట్ల నికర లాభాన్ని గడించింది. మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడం వల�
రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ దివీస్ ల్యాబొరేటరీస్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.538 కోట్ల నికర లాభాన్ని గడించింది.
ప్రముఖ బ్యాటరీల తయారీ సంస్థ అమర రాజా బ్యాటరీస్ అంచనాలకుమించి రాణించింది. గడిచిన త్రైమాసికానికిగాను రూ.192.14 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.132.01 కోట్ల క
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం కన్సాలిడేటెడ్ నికర లాభంలో 10 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది అరబిందో ఫార్మా. అమ్మకాలు భారీగా పుంజుకోవడంతో రూ.571 కోట్ల లాభాన్ని గడించింది.