నిర్మల్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ జోన్లో వన్యప్రాణుల రక్షణకు అటవీశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ), మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ైక్లెమెట్ �
తెలుగు భాష పరిరక్షణ కోసం సాహితీవేత్తలు, కవులు, కళాకారులు కృషిచేయాల్సిన అవసరం మనందరిపై ఉందని అధికార భాషా సంఘం చైర్పర్సన్ మంత్రి శ్రీదేవి, బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు అన్న�
అడవుల సంరక్షణ, పచ్చదనం పెంపు లో దేశంలో అగ్రభాగాన ఉన్న తెలంగాణ.. తాత్కాలిక పరిహార అటవీ నిర్మూలన ఫండ్ మేనేజ్మెంట్, ప్లానింగ్ అథారిటీ (కంపా) కార్యక్రమాల అమలులోనూ ఆదర్శంగా నిలుస్తున్నది. దీనికింద 2014-15 నుంచ�
సకల జీవకోటికి గాలి తర్వాత అత్యవసరం నీరే. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భూగర్భజలాల సంరక్షణకు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నాయి. భూమిలో నీరు ఇంకేలా పెద్ద ఎత్తున చెక్డ్యాంలు, ఇంకుడుగుంతలు, మొక్కల పెంపకం �
పర్యావరణ పరిరక్షణలో భాగంగా మౌస్ డీర్ (ఎలుకను పోలిన జింక)ల సంఖ్యను పెంచేందుకు సీసీఎంబీ పరిశోధనలు చేస్తున్నది. అంతరించిపోయే దశలో ఉన్న ఈ జీవులను పరిరక్షించేందుకు వాటి పునరుత్పత్తిపై పదేండ్లుగా అధ్యయనం �
గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ను రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రశంసించారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా గురువారం.. ఎంపీ సంతోష్ పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతు�
వర్షపు నీటిని ఒడిసిపట్టి భూమిలో ఇంకేలా కృషి చేస్తేనే భావితరాలకు ఇబ్బందులు రాకుండా ఉంటాయని జలశక్తి అభియాన్ నోడల్ అధికారి ఎంసీ వార్తింగ్ అన్నారు. మండలంలోని కొత్తపల్లి ఆకేరువాగుపై నిర్మిస్తున్న చెక్�
వర్షపు నీటిని ఒడిసిపట్టి, భూగర్భ జలాల పెంపునకు ఇంకుడు గుంతలు నిర్మించాలని జలశక్తి అభియాన్ డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాన్పవర్ ఎంపవర్మెంట్ అండ్ డిసెబులిటీ కేంద్ర డైరెక్టర్ కే మోహన్, కేంద్ర నీటి విద
ఒకప్పుడు కిలకిలరావాలతో ఆత్మీయంగా పలుకరించిన పిచ్చుకలు నేడు అంతరించిపోతున్నాయి. పట్ణణాల్లోనూ వాటి జ్ఞాపకాలు లేకుండా చెదిరిపోతున్నాయి. వాటి నిలువనీడను అవే తయారుచేసుకొన్నప్పటికీ మనం వాటిని రక్షించలేక�