న్యూఢిల్లీ : కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం పినరయి విజయన్లు కుమ్మక్కయ్యారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణ్దీప్ సుర్జీవాలా ఆరోపించారు. వీరు లాలూచీ పడకపోతే కేరళ సీఎం పినర�
దాండియా | కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దాండియా ఆడారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ కార్యకర్తలతో కలిసి దాండియా ఆడారు. దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ
నల్లగొండ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా జిల్లాలోని నిడమనూరు మండలం శాఖాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు చిన్నాల వెంకటయ్య ఆ పార్టీకి రాజీనామా చేసి మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్�
వరంగల్: టీఆర్ఎస్కు ప్రజల మద్దతు ఉన్నందునే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీతో గెలుపొందామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఇప్పటికైనా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు ఇష్టం వచ్చినట్ల�
గువహటి : అసోం అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను శనివారం ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ విడుదల చేశారు. అసోం ప్రజల ఆకాంక్షలకు తమ మేనిఫెస్టో అద్దం పడుతుందని రాహుల్ పేర్కొన్నారు. తాము అధ�
నల్లగొండ: ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో భాగంగా అభ్యర్థుల ఎలిమినేషన్ ప్రక్రియ జరుగుతున్నది. కాంగ్రెస్ అభ్యర్థి రాముల్ నాయక్ ఎలిమినే�
కేంద్రం పరిధిలోని అంశాలపై చర్చకు అసెంబ్లీ వేదిక కాదు సభా సమయాన్ని కావాలనే వృథాచేస్తున్నారు తగినంత అవకాశమిచ్చినా తీరు మారదా సంబంధంలేని అంశాలపై రభస తగదు కాంగ్రెస్ సభ్యులపై సీఎం ఆగ్రహం కాంగ్రెస్ సభ్యు�
తిరువనంతపురం: వారం కిందట కాంగ్రెస్కు షాక్ ఇచ్చిన కేరళ సీనియర్ నేత పీసీ చాకో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో చేరనున్నట్లు చెప్పారు. కేరళలో లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్)లో ఎన్
తిరువనంతపురం: అసెంబ్లీ ఎన్నికల వేళ కేరళలో కాంగ్రెస్ను ఇరుకునపెట్టే పరిణామం చోటుచేసుకున్నది. తనకు టికెట్ ఇవ్వనందుకు నిరసనగా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు లతికా సుభాష్ ఆదివారం రాజీనామా చేశా�
న్యూఢిల్లీ : పార్టీలో గ్రూపిజం పెరుగుతోందని ఆరోపణలు గుప్పిస్తూ కాంగ్రెస్ పార్టీని వీడిన పీసీ చాకో ఆరోపణలను ఆ పార్టీ సీనియర్ నేత ఆనంద్ శర్మ తోసిపుచ్చారు. బీజేపీని ఓడించేందుకు సోనియా గాంధీ నేతృత్వంలో �
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో కాంగ్రెస్ చేతులు కలపడంపై ఆ పార్టీ సీనియర్ల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఈ కూటమిని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర
అహ్మదాబాద్: గుజరాత్లో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్రూపానీ కాంగ్రెస్ పార్టీ గురించి కీ