తిరువనంతపురం : కేరళలో స్పష్టమైన ఆధిక్యంతో వరుసగా రెండోసారి అధికార పగ్గాలు చేపట్టనున్న ఎల్డీఎఫ్ విజయంపై కేరళ కాంగ్రెస్ చీఫ్ ముళ్లపల్లి రామచంద్రన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వం అవినీతిలో మునిగిత
మంత్రి తలసాని | నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆ నియోజకవర్గ ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టారని మంత్రి తలసాని
వృద్ధుడికి సాయంగా వచ్చిన యువకుడి నిర్వాకం ఖిలావరంగల్, ఏప్రిల్ 30 : అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వృద్ధుడు తాను చెప్పిన గుర్తుపై ఓటు వేయమని కోరితే ఆ యువకుడు కాంగ్రెస్ చేతి గుర్తుపై ఓటు వేసి దానిని సోషల్ మీ�
బీజేపీకి ఓటు| కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచినందుకా లేక బీడీ కార్మికులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చినందుకా అని ఆ పార్టీ నే
Manmohan Singh: ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉన్నదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్దీప్సింగ్ సుర్జేవాలా ప్రకటించారు.
మంత్రి సత్యవతి| ఎన్నికలు రాగానే కొన్ని పార్టీలు పెద్దపెద్ద మాటలు చెబుతాయని, తర్వాత చేసేది శూన్యమని మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. కానీ సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటమేరకు అభివృద్ధి చేసి చూపిస్తారని వెల�
భోపాల్ : మృతదేహాలను తీసుకెళ్లేందుకు ఉద్దేశించిన ఆరు మినీ ట్రక్కులను బీజేపీ నాయకుడు ఫ్లాగ్ చేస్తున్నట్లు చూపించే వీడియోతో మధ్యప్రదేశ్లో వివాదం చెలరేగింది. ఈ సంఘటనను నెటిజన్లు, ప్రతిపక్ష కాంగ్రెస్ సిగ
ఆపరేషన్ కమల్| అసోంలో ఆపరేషన్ కమల్కు తమ పార్టీ అభ్యర్థులు చిక్కకుండా కాంగ్రెస్ పార్టీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ముందే తమ అభ్యర్�
సాగర్ బహిరంగ సభకు సీఎం కేసీఆర్ వస్తుండని తెలిసి వారం రోజులుగా కాంగ్రెసోళ్లకు వణుకు పుట్టింది. కేసీఆర్ రావొద్దని కుట్రలు చేసిండ్రు. కోర్టుల్లో కేసులు వేసి ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదుచేసిండ్రు. కేసీఆ