హైదరాబాద్ : మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ ఓ పొలిటికల్ టూరిస్ట్ అని పలువురు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అన్నారు. యాష్కీకి సబ్జెక్ట్ తక్కువ, సౌండ్ ఎక్కువ అని ఎద్దేవా చేశారు. పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే ఏ.జ�
త్వరలో సోనియాతో మమత భేటీ?న్యూఢిల్లీ, జూలై 23: బెంగాల్లో ఉప్పు-నిప్పులా ఉండే తృణమూల్-కాంగ్రెస్ పార్టీలు జాతీయ స్థాయిలో కలిసి పనిచేయాలనుకుంటున్నాయా? 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలుపును నిలువరించడా�
చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నవ్జోత్సింగ్ సిద్దూ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆ రాష్ట్ర సీఎం అమరీందర్ సింగ్ హాజరయ్యారు. చాలా రోజుల నుంచి వీరిద్దరికి పొసగని విషయం తె�
చండీగఢ్: ఇండియన్ టీమ్ మాజీ క్రికెటర్ నవ్జ్యోత్ సింగ్ సిద్ధూకి సిక్సర్ల సిద్ధూగా పేరుంది. తాను ఆడే రోజుల్లో సిక్సర్లు కొట్టడంలో దిట్టగా ఆయనకు పేరుంది. ఇప్పుడు పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అయిన తర్�
న్యూఢిల్లీ : కర్నాటక బీజేపీలో విభేదాలు, నాయకత్వ మార్పుపై ఊహాగానాల మధ్య సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య పార్టీ నేత రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు. మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు
ముంబై : మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ సారధ్యంలో గత బీజేపీ సర్కార్ హయాంలో పెగాసస్ స్పైవేర్ ఉపయోగించి ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారా అని కాంగ్రెస్ పార్టీ సందేహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారం
సీఎం అమరీందర్ వ్యతిరేకించినా నియమించిన సోనియాన్యూఢిల్లీ, జూలై 18: పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నవజోత్ సింగ్ సిద్దూను పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదివారం నియమించారు. రాష్ట్ర సీఎం అమరీంద�
న్యూఢిల్లీ: పంజాబ్లో సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్పై తిరుగుబాటు చేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత నవ్జ్యోత్ సింగ్ సిద్ధూకు షాక్ తగిలింది. అక్కడి 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కెప్టెన్నే వెనకేస�
కాంగ్రెస్| పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఆదివారం జరగనుంది. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన వర్చువల్గ�
చండీఘఢ్ : పంజాబ్ కాంగ్రెస్ చీఫ్గా నవజ్యోత్ సింగ్ సిద్ధూతో పాటు మరో నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకానికి కాంగ్రెస్ హైకమాండ్ ఆమోదముద్ర వేసిందని పార్టీ చీఫ్ సోనియా గాంధీ సన్నిహిత వర్గా�