న్యూఢిల్లీ: తండ్రి బాటలో తనయులు రాజకీయాల్లోకి రావడం సహజమే. కానీ అనూహ్య పరిణామాల మధ్య పార్టీలు మారి మూడు దశాబ్దాల తర్వాత తన తండ్రి చేపట్టిన పదవినే చేపట్టడం మాత్రం కచ్చితంగా విశేషమే. ఇప�
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రివర్గ విస్తరణ, క్యాబినెట్లో కొత్త ముఖాలకు చోటివ్వడంపై కాంగ్రెస్ పార్టీ మోదీ సర్కార్ లక్ష్యంగా విమర్శలు గుప్పించింది. అంతా సజావుగా సాగితే మోదీ ఘనతగా చెబుతూ పొరప
న్యూఢిల్లీ : పంజాబ్ కాంగ్రెస్లో వర్గపోరు ముదరడం, అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసే క్రమంలో సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీతో మంగళవారం సమావేశమయ్యారు. న
మంత్రి హరీశ్రావు సమక్షంలో చేరికజమ్మికుంట, జూలై 5: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మున్సిపల్ కాంగ్రెస్ కౌన్సిలర్ గాజుల భాస్కర్ (27వ వార్డు) టీఆర్ఎస్లో చేరారు. సోమవారం ఆయన మున�
కోల్కతా, జూలై 5: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. ఇన్నాళ్లు కాంగ్రెస్లో ఉన్న ఆయన.. సోమవారం టీఎంసీ కండువా కప్పుకున్నారు. టీఎంసీ సీనియర్ నాయకుడు సుధ
అభివృద్ధిని వదిలి ఆస్తులను పెంచుకున్న ఈటల ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు విమర్శ టీఆర్ఎస్లో చేరిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు సిద్దిపేట, జూలై 4(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ఇల్లందకుంట/వీణవంక: ఈటల రాజేందర్ తన
ఎమ్మెల్యే ధర్మారెడ్డి | టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా కమలాపూర్ మండలం మాదన్నపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన పలువురు ఆ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చే�
న్యూఢిల్లీ : పంజాబ్ కాంగ్రెస్లో వర్గపోరు తీవ్రమైన నేపథ్యంలో ఆ పార్టీ అసంతృప్త నేత, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో బుధవారం ఢిల్లీలో సమావే