ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు నానా పటోలె పేర్కొన్నారు. శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి సర్కార్ లో లుకలుకలు, శ
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య | జిల్లాలోని కట్టంగూరు మండలం చెర్వు అన్నారం, దుగినవెల్లి గ్రామాల నుంచి 100మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం టీఆర్ఎస్లో చేరారు.
భూ విక్రయాలపై గతం మరిచి విమర్శలు వైఎస్సార్ హయాంలో 88,500 ఎకరాలు విక్రయం రూ.లక్ష కోట్లు కూడబెట్టిన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జలయజ్ఞం నిధుల పేరుతో కొనసాగిన నేతల ధనయజ్ఞం హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): గ
కోల్ కతా : పాలక టీఎంసీలో తాను చేరనున్నట్టు వచ్చిన వార్తలను మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ తోసిపుచ్చారు. తన స్నేహితుడు జితిన్ ప్రసాదలా తాను కాంగ్రెస్ పార్టీని వీ�
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దూరమై క్రమంగా కనుమరుగవుతోందని ఆ పార్టీని వీడిన కీలక యూపీ నేత జితిన్ ప్రసాద అన్నారు. కాషాయ పార్టీలో చేరిన జితన్ ప్రసాద దేశ ప్రయోజనాల కోసం బీజేపీ పాటుప
న్యూఢిల్లీ: తాను బతికి ఉండగానే కాదు.. తన మృతదేహం కూడా బీజేపీలో చేరదని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ వ్యాఖ్యానించారు. తాము నిజమైన కాంగ్రెస్ వాళ్ళమని అన్నారు. తన జీవితంలో ఎప్పుడూ బీజేపీలో చేర�
న్యూఢిల్లీ: కేంద్రంతోపాటు పలు రాష్ట్రాల్లో అధికారాల్లో ఉన్న బీజేపీకి ప్రతి ఏటా వచ్చే విరాళాల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా 2019-2020 ఏడాదికిగాను ఆ పార్టీకి రూ.785.77 కోట్ల విరాళాలు వచ్చాయి. దీనికి సంబంధించిన �
తిరువనంతపురం : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం అనంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా సీనియర్ నేత, కన్నూర్ ఎంపీ కే సుధాకరన్ ను అధిష్టానం నియమించింది. కేపీసీసీ చీఫ్ గా సుధాకరన్ న
జమ్మికుంట, జూన్ 7: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఇల్లందకుంట మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీటీసీ దంసాని విజయతోపాటు కాంగ్రెస్ నాయకుడు కుమార్, పలువురు వార్డు మెంబర్లు, యూత్ క్లబ�
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని సింగాపూర్ కిట్స్లో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి సమక్షంలో ఇల్లందకుంట మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీటీసీ దంసాని విజయ-కుమార్, పలువురు వ�
హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్రెడ్డికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓటుకు నోటు కేసు విచారణ పరిధి అవినీతి నిరోధక కేసుల విచారణ కోర్టుకు (ఏసీబీ కోర్ట�
న్యూఢిల్లీ: 11 మంది కేంద్ర మంత్రులపై బూటకపు మీడియా ట్యాగ్ వేయాలని కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ను డిమాండ్ చేశారు. టూల్కిట్ పేరిట బీజేపీ నేతలు తప్పుడు మీడియా పోస్టులు పెడు�