లోక్సభ ఎన్నికల్లో అనిల్ కుమార్ గాలికి బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు కొట్టుకుపోవాలని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. జహీరాబాద్ లోక్సభ స్థానంపై గులాబీ జెండాను ఎగ�
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన, పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీ నిలిపిన అభ్యర్థులను చూస్తుంటే ‘మోదీ బడే భాయ్.. రేవంత్రెడ్డి ఛోటే భాయ్' అనడంలో ఎలాంటి సందేహం లేదని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు.
‘మాదిగ జాతిని పార్లమెంట్లో కూర్చొనివ్వరా? మాకు ఒక్క ఎంపీ టికెట్టు కూడా ఇవ్వారా? ఇది న్యాయమేనా?’ అని కాంగ్రెస్ పార్టీ తీరుపై ఆ పార్టీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధ�
సిద్దిపేట జిల్లా తొగుట మండలం కాన్గల్ గ్రామంలో రైతు ముచ్చర్ల కొమురయ్య ఆత్మహత్యపై ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన ‘మిత్తి కట్టలేక మృత్యుఒడికి’ అనే కథనానికి జిల్లా వ్యవసాయశాఖ అధికారి శివప్రసాద్ స్పంది
మాదిగలకు ఎంపీ టికెట్లు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఆరోపిస్తూ బుధవారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ పాత బస్టాండ్ చౌరస్తాలో ఎమ్మార్పీఎస్ నాయకులు సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు
Putta Madhu | తనను చంపేందుకు కాంగ్రెస్ నాయకులు కుట్రలు చేస్తున్నారని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు. పదవీకాలం ముగిసిన వెంటనే గన్మెన్లను తొలగించి హతమార్చేందుకు పథకం రూపొందించారని సంచలన ఆరోప�
TS High Court | దానం నాగేందర్ను అనర్హుడిగా ప్రకటించాలని హైకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేసింది. నవంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చే�
Congress | ఖమ్మం నుంచి బరిలోకి దింపే అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ ఎటూ తేల్చులేకపోతున్నది. ఎంపీ టికెట్ను తమ కుటుంబ సభ్యులకు ఇప్పించుకునేందుకు జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేట�
రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో కలిసి పనిచేయడం తమ విధానమని మజ్లిస్ (ఎంఐఎం) మరోసారి నిరూపించుకున్నది. పదేండ్లపాటు అధికారంలో కొనసాగిన బీఆర్ఎస్కు మిత్రపక్షంగా వ్యవహరించిన ఎంఐఎం తాజాగా పా�
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 13వ తేదీ నుంచి పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగా ఆ రోజున చేవెళ్లలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.
Kishan Reddy | కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల నుంచి రాహుల్గాంధీ (ఆర్జీ) ట్యాక్స్ వసూలు చేస్తున్నదని కేంద్రమంత్రి కిషన్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బిల్డర్ల నుంచి కాంట్రాక్టర్ల వరకు ఎవరినీ వదలడం లేదని, రూ.