గౌలిగూడ తాకట్టుపై సర్కారు స్పష్టత నివ్వాలని టీజీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. మహాలక్ష్మి పథకం కింద టీజీఎస్ ఆర్టీసీకి సర్కార్ ఇచ్చిన నిధు�
బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించకుండా కాలయాపన చేస్తే కాంగ్రెస్కు బీసీలంతా కలిసి మరణశాసనం రాయడం ఖాయమని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి హెచ్చరించారు. హనుమకొండ జిల్లా శాయంపేటలో ఆదివారం ఆయన మ�
రాష్ట్రంలో ఉద్యోగ, పెన్షనర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అధికారంలోకి రాగానే ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రకటించింది. అందుకనుగుణంగా మ్యానిఫెస్టోలో కరువు భత్
అధికారంలోకి రాగానే ఏటా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, క్రమం తప్పకుండా జాబ్క్యాలెండర్ విడుదల చేస్తామని కాంగ్రెస్ అభయ హస్తం మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది. కానీ రేవంత్రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వ
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెలాఖరులో లేదా జూన్ మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ ఉండవచ్చని సూచనప్రాయంగా తెలిపారు. శనివారం ఆయన నిజామాబాద్
నేను మంత్రిని కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలకు సంబంధించిన ఫైళ్లు క్లియరెన్స్ కోసం వస్తాయి. మామూలుగా మంత్రుల వద్దకు అలాంటి ఫైళ్లు వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియర్ చేస్తారు. కానీ.. నాకు నయాపైసా
స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్న అధికార కాంగ్రెస్ పార్టీకి పెండింగ్ బిల్లుల గండం పొంచి ఉన్నది. పంచాయతీ పాలన ముగిసి 14 నెలలు గడుస్తున్నా, పెండింగ్లో ఉన్న రూ.691.93 కోట్ల బిల్లల చెల్లింపు విషయంలో సర్కార్ తీ�