కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ ప్ర కారం రూ.2లక్షల రుణం తీసుకున్న రైతులందరికీ రాజకీయాలకు అతీతంగా రుణమాఫీని వర్తింపజేయాలని మాజీ ఎమ్మెల్యే బీరం హ ర్షవర్ధన్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఉమ్మడి పాలనలో ఉన్న అరకొర కరెంట్ సమస్య మళ్లీ వచ్చింది. ఎప్పుడొస్తదో, ఎప్పుడు పోతదో తెల్వని కరెంట్ వల్ల అన్నదాతలు బోరుబావుల కాడ పడిగాపులు కాయాల్సిన పరిస్థితి మళ్లొచ్చింది. ఇండ్లకు, పరిశ్రమలకు, వ్యవసాయాన
ప్రజా సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం గౌతంనగర్ డివిజన్ రాజశ్రీనివాస్ నగర్ కాలనీ, వెంకటాద్రినగర్లో ఏడాదైనా పూర్తిగ
‘తెలంగాణ రాష్ట్రం రాకముందు కరెంటు ఎప్పుడు వచ్చేదో.. ఎప్పు డు పోయేదో తెలిసేది కాదు. కరెంటుపై అస లు గ్యారంటీ ఉండేది కాదు. రాత్రీ.. పగలూ పొలాల కాడ ఉండి నీళ్లు పారిచ్చేటోళ్లం. ఒక్క వానకాలం పంటే తీసేది.
ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ కోతలతో సతమతమయ్యాం.. ఎప్పుడొస్తుందా.. అని వెయ్యి కండ్లతో ఎదురుచూసిన రోజులు నాటివి.. కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలో వెలుగులు ప్రసరింపజేసింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి భూ సమస్యలతో రైతులు సతమతమవుతున్నారు. గత ఆరు నెలలుగా రైతులు భూ సమస్యల పరిష్కారం కోసం తహసీల్దార్ కార్యాలయాల ను ంచి కలెక్టరేట్ వరకు ప్రదక్షిణలు చేస్తూన�
బీఆర్ఎస్ హయాంలో పదేండ్లపాటు వ్యవసాయాన్ని పండుగలా చేసిన రైతులు నేడు నాణ్యమైన కరెంట్ లేక నానా అవస్థలు పడుతున్నారు. తెలంగాణ రాకముందు పడిన ఇబ్బందులు మళ్లీ గుర్తుకొస్తున్నాయి. రాత్రి, పగలు తేడా లేకుండా ప�
సమైక్య పాలనలో కరెంట్ అంటేనే కన్నీటి వ్యధలకు రూపం. మూడు గంటలిస్తే ఆరు గంటల కోతలు. ఇచ్చిన దానిలోనూ సింగిల్ ఫేజే ఎక్కువ సమయం. ఇక త్రీఫేజ్ కరెంట్ ఇస్తే దఫదఫాలుగా వచ్చేది.
గ్రామాల్లో బెల్ట్షాపులు బార్లను తలపిస్తున్నాయి. మేం అధికారంలోకి వస్తే బెల్ట్షాపులు లేకుండా చేస్తాం.. నాణ్యమైన మద్యం విక్రయాలు జరిపిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చింది.
మొన్నటి వానకాలం సీజన్ వరకు పచ్చని పంటలతో కళకళలాడిన రాష్ట్రంలో ప్రస్తుతం ఎండిన పంటలు ఎక్కిరిస్తున్నాయి. ఎంత పంట వేసినా నీళ్లు పారుతాయనే ధీమా నుంచి... వేసిన పంటైనా పారుతుందో లేదో అనే దుర్భర పరిస్థితి వచ్చ�