Malreddy Rangareddy | మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని సోమవారం మంత్రి శ్రీధర్ బాబు తుర్కయంజాల్ మున్సిపాలిటి పరిధి తొర్రూర్లోని ఎమ్మెల్యే �
కొంతకాలంగా అధికార కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. అదుగో మంత్రి వర్గ విస్తరణ..ఇదిగో ప్రమాణస్వీకారం..అంటూ వార్తలు వినిపించడంతో పార్టీలోని కీలక నేతలు, ప్రజాప్రతినిధులు ఆశల పల్లకీలో త�
అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ అంతా అవినీతిమయంగా మారిందని స్టేషన్ఘన్పూ ర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ఆరోపించారు. మంత్రులందరు కౌంటర్లు తెరిచి నేరుగా
శాసనసభ తొలి సమావేశాలు ముగిసిన నేపథ్యంలో అందరి దృష్టి ఇప్పుడు రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణపైకి మళ్లింది. మంత్రివర్గంలో మరో ఆరుగురికి అవకాశం కల్పించడానికి వీలుండటంతో ఆశావహులు ఎవరి ప్రయత్నాల్లో వారున్నా�
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితోపాటు గురువారం ప్రమాణస్వీకారం చేసిన 11 మంది మంత్రుల శాఖలు ఇంకా తేలలేదు. ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారన్న అంశంపైనా ఇంకా స్పష్టత రాలేదు. దీంతో ప్రమాణస్వీకారం చేసిన మంత్రులెవర�