భార్యను కాపురానికి పంపడం లేదని అత్త మామలపై అల్లుడు కర్రతో దాడి చేయడంతో మామ మృతి చెందగా, అత్తకు గాయాలయ్యాయి. ఈ ఘటన ములుగు జిల్లా మంగపేట మండలం బాలన్నగూడెం పరిధి నీలాద్రిపేటలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.
ములాయం సింగ్ యాదవ్ కొన్ని వారాలుగా ఆయన మేదాంత హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ఆదివారం ఆయన ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఐపీయూ వార్డులో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు.
అమరావతి : భార్యపై భర్త కత్తితో దాడి చేసిన దారుణ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా దర్శి మండలం పోతవరం గ్రామానికి చెందిన పావని, పచ్చలమెట్ట ప్రాంతానికి చెందిన శింగంశెట్�