కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే రెగ్యులరైజ్ చేస్తామని ఎన్నికల ముందు రేవంత్రెడ్డి ఇచ్చిన హామీ నెరవేర్చాలని సమగ్ర శిక్షా ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గ�
సమగ్ర శిక్షా ఉద్యోగులు 20 రోజులుగా నిర్వహిస్తున్న సమ్మెకు బీఆర్ఎస్ నేతలు రాకేశ్రెడ్డి, గుండాల కృష్ణ సంఘీభావం ప్రకటించారు. ఖమ్మం కలెక్టరేట్ ధర్నాచౌక్ వద్ద కొనసాగుతున్న సమ్మెను సోమవారం వారు సందర్శి�
సమగ్ర శిక్షా ఉద్యోగులు 13 రోజులుగా సమ్మె చేస్తున్నా కాంగ్రెస్ సర్కార్కు కనిపించడం లేదా అని మాజీ మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. మెదక్ కలెక్టరేట్ ఎదుట సమగ్ర శిక్షా ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు ఆయన మద్
విద్యాశాఖలో పని చేస్తున్న సమగ్ర శిక్షా ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన మా ట ప్రకారం.. వెంటనే రెగ్యులరైజ్ చేయాలని వికారాబాద్ జిల్లా సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గాంగ
ఏళ్ల తరబడి పనిచేస్తున్న తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం అర్బన్, రఘునాథపాలెం మండలాల్లోని సమగ్ర శిక్షా ఉద్యోగులు సోమవారం అర్బన్ ఎంఈవో కార్యాలయం వద్ద నిరసన దీక్ష నిర్వహించారు.
తమ ఉద్యోగాలను వెంటనే క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్షా ఉద్యోగులు సోమవారం నిరసన చేపట్టారు. సర్వశిక్షా అభియాన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కమ్మర్పల్లి, వేల్పూర్ మండలకేంద్రాల్లో ఉద్యోగు�
రెగ్యులర్తోపాటు మినిమం టైంసేల్ అమలుచేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో సమగ్ర శిక్షా ఉద్యోగులు భారీ ర్యాలీలు నిర్వహించారు.