హైడ్రా కమిషనర్ రంగనాథ్ అఖిల భారతీయ సర్వీసు నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నేత, బతుకమ్మకుంట భూ వివాదంలో న్యాయ పోరాటం చేస్తున్న ఎడ్ల సుధాకర్రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా�
మేడిపల్లి సాయి ప్రియ కాలనీలో అక్రమ రిజిస్ట్రేషన్ల పై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ కి తెలంగాణ రియాల్టర్ అసోసియోషన్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు ఆర్. శ్రీశైలం ఫిర్యాదు చేశారు.
గ్రేటర్లో భూ బకాసురుల ఆగలకు అడ్డు ఆదుపు లేకుండా పోతున్నది..ఒకప్పుడు పిల్లల ఆటపాటలతో పచ్చని చెట్లతో కళకళలాడాల్సిన పార్కు స్థలం ఇప్పుడు రియల్టర్ల మాయాజాలంతో ‘ప్లాట్'గా మారిపోయింది. సామాన్య ప్రజల ప్రాణ�
బంజారాహిల్స్ రోడ్ నం.10లోని సుమారు రూ.150 కోట్ల విలువైన జలమండలి స్థలాన్ని కాజేసేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్న వ్యవహారంపై.. ‘జలమండలి స్థలంలో మళ్లీ తిష్ట’ శీర్షికన శనివారం నమస్తే తెలంగాణ దినపత్రికలో ప�
డబ్బు, ఇంటి సరిహద్దులపై వివాదం..పక్కపక్కనే ఇండ్లు ఉన్న కుటుంబాల మధ్య గొడవకు కారణమవుతుంటాయి. అయితే, కేరళలోని పాళ్లిక్కల్ గ్రామంలో ఓ కోడి కూత రెండు ఇండ్ల మధ్య వివాదానికి దారితీసింది. తెల్లవారుజామున 3 గంటలక
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగపై హైదరాబాద్ నాంపల్లి పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. మాలల మనోభావాలను కించపర్చారని ఆరోపిస్తూ తెలంగాణ మాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బత్తుల రాంప్రసాద�
MUDA Scam | మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA) కుంభకోణం కర్ణాటక (Karnataka)లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే ఈ స్కామ్ జరిగిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.