బంజారాహిల్స్ రోడ్ నం.10లోని సుమారు రూ.150 కోట్ల విలువైన జలమండలి స్థలాన్ని కాజేసేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్న వ్యవహారంపై.. ‘జలమండలి స్థలంలో మళ్లీ తిష్ట’ శీర్షికన శనివారం నమస్తే తెలంగాణ దినపత్రికలో ప�
డబ్బు, ఇంటి సరిహద్దులపై వివాదం..పక్కపక్కనే ఇండ్లు ఉన్న కుటుంబాల మధ్య గొడవకు కారణమవుతుంటాయి. అయితే, కేరళలోని పాళ్లిక్కల్ గ్రామంలో ఓ కోడి కూత రెండు ఇండ్ల మధ్య వివాదానికి దారితీసింది. తెల్లవారుజామున 3 గంటలక
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగపై హైదరాబాద్ నాంపల్లి పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. మాలల మనోభావాలను కించపర్చారని ఆరోపిస్తూ తెలంగాణ మాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బత్తుల రాంప్రసాద�
MUDA Scam | మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA) కుంభకోణం కర్ణాటక (Karnataka)లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే ఈ స్కామ్ జరిగిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.