Tensions in Goa | బీజేపీ పాలిత రాష్ట్రమైన గోవాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నేత సుభాష్ వెలింగ్కర్, క్యాథలిక్ మిషనరీ సెయింట్ ఫ్రాన్సిస్పై చేసిన వివాదస్పద వ్యాఖ్య�
అల్లర్లతో అట్టుకుతున్న మణిపూర్లో మరోసారి వాతావరణం వేడెక్కింది. మైతీ తెగ నాయకుడిపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. అయితే ఆయన తృటిలో తప్పించుకున్నారు.
అలీఘర్: ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అతివాద నేతపై యూపీలోని అలీఘర్లో కేసు నమోదు అయ్యింది. సాధ్వి అన్నపూర్ణ అలియాస్ పూజా షాకున్ పాండేపై కేసు బుక్ చేశారు. రెండు వర్గాల మధ్య శత్రుత్వాన్
కేరళ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పీసీ జార్జ్ ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో పోలీసులు ఆయన్ను ఆదివారం కస్టడీలోకి తీసుకున్నారు. అనంతపురీలో జరిగిన ఓ హిందూ మహా సమ్మేళనంలో ఆయన ప�