వలస పక్షుల గూడు చెదిరింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 75 యేళ్ల నాటి భారీ చింత చెట్టు నేలమట్టమైంది. ఈ సంఘటన గోదావరిఖని నగరంలోని అడ్డగుంటపల్లి ప్రాంతంలో గల త్రివేణి కాంప్లెక్స్ ఎదుట చోటు చేసుకుంది. రోడ్డు వ�
మా మండలంలోని చూట్టు పక్కల గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం సాగుతుంది. గ్రామసభలో దాదాపు 88 మంది జాబితా విడుదల చేశారు. కానీ ఇంత వరకు మొదటి విడత అర్హుల జాబితా ప్రకటించలేదు. మీమేం పాపం చేశాం సార్.. మీము ఇందిర�
హుజురాబాద్ రజక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని మారుతి నగర్ లో రజక సంఘం ఆవరణలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రజక వృత్తి ధరల పెంపుదల, మడేలేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి సంఘం ఆధ్వర్యంలో తీర్మాణం చేశా�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర భూతగడ్డ సతీష్ (36) అనే వ్యక్తి మద్యం తాగిన మైకంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక ఎస్ఐ శీలం లక్ష్మణ�
నిజామాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం ఉదయం చోటుచేసుకుంది. జీవితంపై విరక్తి చెంది ఆమె రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా రైల్వే ఎస్సై సాయి రెడ్డి వెల్లడించ�
హుజురాబాద్ పట్టణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, అధికారులతో మాట్లాడి సమగ్ర ప్రణాళిక,కార్యాచరణ రూపొందిస్తున్నామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. హుజురాబాద్ పట్ట
హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని పదవి ఉన్నా లేకపోయినా రాజకీయాల కంటే హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధికే విలువ ఇస్తానని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్
పలు అక్రమాలకు పాల్పడినట్లు రుజువు కావడంతో నార్కట్పల్లి ఎస్ఐ సైదాబాబుపై సస్పెన్షన్ వేటు పడింది. సైదాబాబును సస్పెండ్ చేస్తూ ఐజీ తరుణ్జోష్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నాలుగు రోజుల క్రితం వీఆర్
Head constable Suicide | ఏపీలోని కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. ఓ హెడ్ కానిస్టేబుల్ బాత్రూమ్లో తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడడం పోలీసు వర్గాల్లో కలకలం రేపుతుంది.