గుడుంబా తయారీ, విక్రయం, రవాణాలాంటి నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ హెచ్చరించారు. గురువారం మండలంలోని పలు గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించి గుడుంబా, తయారీకి ఉపయోగించే ముడ�
medical students suicide | దేశవ్యాప్తంగా గత ఐదేళ్లలో 119 మంది వైద్య విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో 64 మంది ఎంబీబీఎస్ అండర్ గ్రాడ్యుయేట్లు, 55 మంది పీజీ మెడికల్ విద్యార్థులు. అలాగే గత ఐదేళ్లలో 1,116 మంది వైద్య విద్�
కుటుంబ కలహాలతో మనోధైర్యం కోల్పోయిన తల్లి కుమారుడితో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలంలోని గోవర్ధనగిరిలో శుక్రవారం చోటు చేసుకున్నది. గ్రామస్తుల కథనం మేరకు.. గోవర్ధ�
కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ మహిళ వైద్యశాల భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. కుషాయిగూడ పోలీసుల కథనం ప్రకారం.. కొంతం పద్మ(36) ఏఎస్రావునగర్లోని ఓ వైద్యశాలలో
ఉరి వేసుకొని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్వాల్ కొత్త చెరువు సమీపంలోని క్వార్టర్స్లో
తెలంగాణలో బీజేపీని ఒక్కసారి గెలిపిస్తే ఉరి వేసుకొన్నట్టేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హెచ్చరించారు. తెలంగాణలో బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలంటూ కేంద్ర మంత్రి అమిత్షా చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్త�