పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ ప్రభావమున్నా ప్రజలపై ఇంధన భారం మోపబోమని చెప్పిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అంతలోనే మాటమార్చింది. ఐదు రాష్ర్టాల ఎన్నికల ముగియగానే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరను భారీగా �
నమ్మించి నట్టేట ముంచడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముందుంటుంది. ఎన్నికలు ఉంటే ఒక విధంగా, లేకపోతే మరో విధంగా అన్నట్లుగా మోదీ సర్కార్ వ్యవహరిస్తోంది. దేశంలో 5 రాష్ర్టాల్లో ఎన్నికలు ఉండటంతో ఇంధన ధరల పె�
పశ్చిమాసియా యుద్ధం నేపథ్యం లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వంటగ్యాస్ సామాన్యులకు అందని ద్రాక్షలా మారింది. గత మూడు నెలల వ్యవధిలో కేంద్ర ప్రభుత్వం రెండుసార్లు గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచింది. ముఖ్యంగా చ�
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం బతు కు బండిపై వాణిజ్య సిలిండర్ గ్యాస్ ధరలు పెంచి చిరు వ్యాపారుల గుండెల్లో మంటలు రేపింది. మోదీ ప్రభు త్వం చెప్పేది ఒకటి చేసేది ఒకలా ఉండడంతో కేంద్ర ప్రభుత్వ తీరుపై చిరు వ్యాపా�
సామాన్య ప్రజలపై ‘గ్యాస్ పిడుగు’ పడింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జనంపై మోయలేని భారం మోపింది. ఆరు రాష్ర్టాల్లో ఎన్నికలు ముగిసిన వెంటనే గ్యాస్ పెంపుపై నిర్ణయం తీసుకుంది. వాణిజ్య అవసరాలకు వినియోగిం�
కమర్షియల్ గ్యాస్ ధరలు ఆకాశన్నంటాయి. అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం ప్రారంభం నుంచి ఇప్పటికే రెండు సార్లు పెరిగిన ధరలు తాజాగా మూడోసారి సైతం పెరిగాయి. రూ.993 పెంచుతూ.. కేంద్రం ప్రకటన జారీ చేసింది. ఈ పెంపుత�