వ్యక్తి నిర్మాణానికి, మానవ వికాసానికి, సమాజ పురోగతికి విద్య కీలక సాధనం. ఏ రంగం అభివృద్ధి చెందాలన్నా విద్యావ్యవస్థను బలోపేతం చేయడం అత్యంత ఆవశ్యం. సంప్రదాయ విద్యకన్నా సాంకేతిక విద్య బహుళ ప్రయోజనకరం. దేశంల�
పాలిటెక్నిక్, బీఎస్సీ గణితం వంటి కోర్సులు పూర్తి చేసిన వారికి, బీటెక్ రెండో సంవత్సరంలో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించిన టీజీ ఈసెట్-2025 ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరి�
సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం సుల్తాన్పూర్ ఇంజినీరింగ్ కళాశాల మరోసారి వార్తల్లోకెక్కింది.బాలుర హాస్టల్లోని మెస్లో ఉన్న పల్లి చట్నీ పాత్రలో ఎలుక చక్కర్లు కొట్టడం చర్చనీయాంశమైంది. దీనికి సంబంధ
రాష్ట్రం పేరిట ఉమ్మడి జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటుచేసిన తెలంగాణ యూనివర్సిటీకి ప్రాధాన్యం కరువైంది. పాలకుల అశ్రద్ధ, అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. వందల సంఖ్యలో ఉన్న కళాశాలల
విద్యార్థుల చదువుల కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఆదిలాబాద్ జిల్లాలో వ్యవసాయ, జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలను మంజూరు చేయడంతోపాటు, ఇతర విద్యాసంస్థలను ఏర్పాటు చేసింది.
హవేళీఘనపూర్ శివారులోని వైపీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం మెదక్ 34, నర్సాపూర్ 37 నియోజకవర్గాల కౌంటింగ్ సెంటర్ ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి రాజర్షిషా పరిశీలించారు. కౌంటింగ్ రోజు ఎలాంటి ఇబ
ఉమ్మడి కరీంనగర్ జిల్లా విద్యాసంస్థలకు నిలయంగా మార్పు చెందుతున్నది. కేజీ నుంచి పీజీ ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలతో ఉత్తమ విద్యకు కేరాఫ్లా మారింది. ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇంజినీరింగ్, మ�
ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలోని అన్ని డిపార్ట్మెంట్లలో ప్రతి ఏటా నిర్వహించే సింపోజియంలకు సర్వం సిద్ధమైంది. వివిధ విభాగాలలో వేర్వేరు పేర్లతో జరిపే ఈ సింపోజియంల నిర్వహణ బాధ్యతలను పూర్త
జేఎన్టీయూ హైదరాబాద్కు అనుబంధంగా జగిత్యాలలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీకి న్యాక్ గుర్తింపు లభించింది. ఈ కాలేజీ కొండగట్టు దగ్గర నాచుపల్లిలో ఉంది. ఇప్పటికే ఈ కాలేజీకి ఎన్బీఏ గుర్తింపు లభించింద�