మిలియన్ సంవత్సరాల క్రితం నాటి శిలాజాలు, తొలి చారిత్రాత్మక యుగం నాటి మట్టి పాత్రలు, ఆట వస్తువులు, ఆభరణాలు, 20 కోట్ల ఏండ్లనాటి వృక్ష శిలాజాలు, పాతరాతి, సూక్ష్మరాతి యుగం నాటి పనిముట్లు, శాతవాహన కాలానికి చెంది�
జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం చారిత్రాత్మక, పర్యాటక ప్రదేశాల చిత్రమాలికతో కనువిందు చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని కలెక్టరేట్ కార్యాలయాలన్నింటినీ ఒకే మోడల్లో నిర్మించగా, కలెక్టర�
సూర్యాపేటకు నిధుల వరద పారుతున్నది. జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగస్టు 20న సూర్యాపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలప్రారంభోత్సవసందర్భంగా
ధరణి కావాలా? వద్దా? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించగానే లక్షలాది జనం ముక్త కంఠంతో కావాలి..కావాలంటూ హోరెత్తించారు. ధరణి కావాలనుకునే వారు చేతులు లేపండి అనగానే లక్షలాది సభికులు ఒక్కసారిగా చేతులు పైకి లేపారు.
కలెక్టర్ నుంచి మొదలుకొని మిగిలిన శాఖలన్నీ ఒకే దగ్గర ఉండాలనే ఉద్దేశంతో అన్ని జిల్లాల్లో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాలను(ఐడీవోసీ) రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్నది.