వైద్య వృత్తి అత్యంత ఉన్నతమైనదని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. విద్యార్థులు సబ్జెక్టులపై పూర్తి అవగాహన పెంచుకుని కష్టపడి చదవాలని, నైపుణ్యం గల వైద్యులుగా ఎదిగి ప్రజలకు సేవలందించాలని ఆకా�
గ్రామాలు పచ్చగా, పరిశుభ్రంగా ఉన్నప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. ప్రత్యేక పారిశుధ్య వారోత్సవాల్లో భాగంగా బుధవారం మండలపరిధిలోని నందికంది గ్రామాన్న
నులిపురుగుల నివారణ మాత్రలు పకడ్బందీగా పంపిణీ చేయాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా వైద్యారోగ్యశాఖ, అన�
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం పెద్దఎత్తున ఐఏఎస్లు, ఐపీఎస్లను బదిలీ చేసింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ బదిలీలు చోటుచేసుకున్నాయి. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ను గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా ప్రభుత�